పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలువలేదో చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణ యం తీసుకుంది. హత్యకు ముందు ఆయన రాసినట్టుగా చెప్తున్న లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉ న్నాయో గుర్తించేందుకు �
బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలిని ముంబై సీబీఐ కోర్టు నిర్దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. సూరజ్ మానసికంగా హింసించడం వల్లే జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిం�
Jiah Khan | నటి జియాఖాన్ (Jiah Khan) ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ పంచోలీ (Suraj Pancholi) ని ఇవాళ ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్
YS Bhaskar Reddy | వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డికి సీబీఐ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ను విధించారు. ఆయన ఈ నెల 29 వరకు రిమాండ్లోనే ఉండనున్నారు. జడ్జి తీర్పు తర్వాత అధికారులు ఆయనను చంచల్గూ�
Minish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు (CBI Court) ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణనను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.
Vyapam Scam:మధ్యప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు చెందిన వ్యాపమ్ స్కామ్లో 5 మంది నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. సీబీఐ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దోషులకు కోర్టు 10 వేల జరిమా�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పారిస్కు వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇవ్వవద్దని కోర్టును సీబీఐ కోరింది. కుమార్తె కాలేజ్�
రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ క�