హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 2న యూకేలోని తన కూతురు వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని పిటిషన్లో కోరారు. పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.