Vyapam Scam:మధ్యప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు చెందిన వ్యాపమ్ స్కామ్లో 5 మంది నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. సీబీఐ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దోషులకు కోర్టు 10 వేల జరిమా�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పారిస్కు వెళ్లేందుకు జగన్కు అనుమతి ఇవ్వవద్దని కోర్టును సీబీఐ కోరింది. కుమార్తె కాలేజ్�
రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ క�
న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగిన కేసులో ఆమెను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిస�
హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.
petition in the high court to revoke jagans bail | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
AP CM YS Jgan | ఏపీ సీఎం జగన్కు సీబీఐ కోర్టులో ఊరట | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైఎస్సార్ సీపీ
YS Jagan | ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు! | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువ�
విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ | రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విజయసాయి బెయిల�
ఏపీ సీఎం బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ జూలై 1కి వాయిదా | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు నాంపల్లి సీబీఐ కోర్టును జగన్, సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరడంతో విచారణను మ�