Gali Janardhan Reddy | ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఒబులాపురం మైనింగ్ కేసులో ఏడు సంవత్సరాల శిక్ష ఖరారు కావడంతో స్పెషల్ క్యాటగిరీ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ క
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) శాసనసభ సభ్యత్వం రద్దయింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల�
OMC Case | అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఓఎంసీ కంపెనీ, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వీడ�
Cash at judge's door case | జడ్జి ఇంటి వద్దకు డబ్బు ప్యాకెట్ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నిర్మల్ యాదవ్ నిర్దోషిగా తేలారు. చండీగఢ్లోని ప్రత్యేక సీబీఐ కోర్టు శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మరో ముగ�
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చ�
CBI | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు లో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి.
వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది.
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతున్నది. ఈడీ కేసుల్లో జగన్ సహా దాదాపు 130 పిటిషన్లపై పదేండ్లుగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
షీనా బోరా (24) హత్య కేసులో మరో సంచలనం జరిగింది. ఈమె 2012 ఏప్రిల్లో హత్యకు గురైనట్లు 2015లో వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితురాలు. షీనా మృతదేహాన్ని తగులబెట్టి, పూడ్చిపెట్టా
ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూరప్ పర్యటనతోపాటు అమెరికాలోని తన కూతురిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.