ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూరప్ పర్యటనతోపాటు అమెరికాలోని తన కూతురిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూకే పర్యటనకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్కు అనుమతి ఇచ్చ
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ టూర్ అనుమతిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబసమేతంగా ఇంగ్లండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్, నెల రోజులపా�
Viveka Murder Case | మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ( Viveka Murder Case ) హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్రెడ్డికి సీబీఐ శుక్రవారం కోర్టు సమన్లు జారీ చేసింది .
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్ దాఖలు చేశారంటూ ఏపీకి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది.