సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతున్నది. ఈడీ కేసుల్లో జగన్ సహా దాదాపు 130 పిటిషన్లపై పదేండ్లుగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
షీనా బోరా (24) హత్య కేసులో మరో సంచలనం జరిగింది. ఈమె 2012 ఏప్రిల్లో హత్యకు గురైనట్లు 2015లో వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితురాలు. షీనా మృతదేహాన్ని తగులబెట్టి, పూడ్చిపెట్టా
ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూరప్ పర్యటనతోపాటు అమెరికాలోని తన కూతురిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూకే పర్యటనకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు జడ్జి రమేశ్బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్కు అనుమతి ఇచ్చ
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ టూర్ అనుమతిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబసమేతంగా ఇంగ్లండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్, నెల రోజులపా�