హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్కుమార్రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 14 నుంచి 16 వరకు ఉదయ్కుమార్రెడ్డికి ముగ్గురు కానిస్టేబుళ్ల భద్రతతో న్యాయస్థానం బెయిల్కు అనుమతించింది.