లోక్సభ ఎన్నికల వేళ కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి (Avinash Reddy) భారీ ఊరట లభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
YS Viveka Murder Case | ఏపీ ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ�
YS Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుక�
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు(YS Viveka Murder Case)లో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash reddy ) ముందస్తు బెయిల్ రద్దు పై విచారణ జూలై 3కు వాయిదా పడింది.
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్యకేసులో నేర ఆరోపణలకు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివేకా రాసిన లేఖకు నిన్హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
MP Avinash Reddy | హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి
YS Viveka Murder Case | మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణ రేపటికి (26వ తేదీ)వాయిదా వేసింది .
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల వ్యవహారంపై బుధవారం వాదనలు విన్న సుప్రీం కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
YS Viveka Murder Case | కడప ఎంపీ అవినాష్రెడ్డికి సుప్రీం కోర్టు(Supreme Court)లో మరోసారి చుక్కెదురయ్యింది. సీబీఐ విచారణ నుంచి వినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
Avinash Reddy | వైఎస్ వివేకానందా రెడ్డి హత్యకేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.