మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో చార్జిషీట్ దాఖలుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను సీబీఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్రెడ్డి హాజ రు కాగా, అనారోగ్యం కారణం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు హత్య కేసును రెండు సీబీఐ బృందాలు దర్యాప్తు చేశాయి. ఆదివారం ఒక బృందం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. మ�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు న్యాయం జరుగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని..