Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వచ్చే నెలలో పెట్టుబడుల కోసం బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది.
Muslim Brotherhood : బ్రిటీష్ యూనివర్సిటీల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరిగిపోతోంది. చాలా మంది ముస్లింలు ఈ అతివాద ప్రభావానికి గురవుతున్నారు. దీంతో తమ దేశానికి చెందిన ముస్లిం విద్యార్థులకు యూఏఈ కీలక హెచ్చరిక జారీ చేసిం�
Indian woman | యూకే (UK)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ యువతి (Indian woman) (20)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్మిడ్ల్యాండ్ ( West Midland)లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mobile Phones : మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న ఓ గ్యాంగ్ గుట్టును బ్రిటన్ పోలీసులు విప్పారు. చోరీకి గురైన సుమారు 40 వేల ఫోన్లను చైనాకు స్మగ్లింగ్ చేసినట్లు ఆ గ్యాంగ్పై ఆరోపణలు ఉన్నాయి. కేసులో 18 మందిని అరెస్ట�
Bathukamma Celebrations | యూకేలోని లూటన్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు.
యూకే రాజధాని లండన్ (London) వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్డమ్ (Unite the Kingdom) పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ (Tommy Robinson) నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా
Sikh woman raped In UK | బ్రిటన్కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్కు చెందిన వ్యక్తి కాదని, ఆమె దేశానికి త
Pakistani Doctor | ఒక డాక్టర్ సర్జరీని మధ్యలో వదిలేశాడు. టాయిలెట్ బ్రేక్ తీసుకున్నట్లు చెప్పిన అతడు మరో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు. అక్కడ ఒక నర్సుతో శృంగారంలో పాల్గొన్నాడు. మరో నర్సు ఇది చూడటంతో ఈ వ్యవహారం బ�
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) (94) లండన్లో కన్నుమూశారు. వయోసంబంధిత అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న గత కొన్నిరోజులుగా దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన గురువారం సా�
యూరప్లో భారతీయులపై జాత్యహంకార దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా యూకేలోని వోల్వర్హాంప్టన్ రైల్వేస్టేషన్ వెలుపల ఇద్దరు సిక్కులపై ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు. వారిని కిందపడేసి ఇష్ట
Sikh Men: బ్రిటన్లో విద్వేష దాడి జరిగింది. ఇద్దరు సిక్కులను చిదకబాదారు. ముగ్గురు స్థానిక టీనేజర్లు అటాక్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 15వ తేదీన జరిగింది.
రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) లండన్కు చేరుకున్నారు. లండన్లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.