ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి కొత్త చైర్మన్గా బ్రిటన్ ప్రభుత్వం బుధవారం భారత మూలాలున్న సమీర్ షాను ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
బ్రిటన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు నిలువ నీడలేక హాహాకారాలు చేస్తున్నారు. ముగ్గురు నలుగురు ఉండాల్సిన గదుల్లో 8-10 మంది సర్దుకొంటూ �
బ్రిటన్లో ఓ మహిళ కిడ్నాప్ కేసులో ముగ్గురు భారత సంతతి యువకులకు స్థానిక కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అజయ్ దొప్పలపూడి (27), వాహర్ మంచాల (24), రానా యెల్లంబాయ్ (30)లను దోషులుగా తేల్చింది. ‘ముందస్తు ప్రణాళ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో సమూల మార్పులను తీసుకువస్తోంది. ఆహార పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ ఒరవడిలో బ్రిటన్కు చెందిన స్టార్టప్ సీర్గ్రిల్స్ ప్రపంచంలోనే తొలి, వేగ�
Tragedy | యూకేలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్ వెస్ట్ యా
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్కుమార్ తడకమల్లకు యూకే సాహిత్య ఫెస్టివల్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 6 నుంచి 10 వరకు యూకేలో జరిగే 74 ఏండ్ల చరిత్ర కలిగిన చెల్టెన్హామ్ లిటరేచర్ ఫె�
MLC Kavitha | భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ను మంగళవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవ త్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ ద
UK Visa: విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా ఫీజును బ్రిటన్ పెంచేసింది. దాదాపు 127 పౌండ్ల వరకు ఫీజును పెంచారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ఫీజులు అమలులోకి రానున్నాయి.
UK air traffic network failure | బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ (UK air traffic network failure) అయ్యింది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో �
Corona | గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వే
అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ కాన్సులేట్ వినూత్న ఆలోచన చేసింది. ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్గా ఉండే అవకాశాన్ని మన దేశ యువతులకు అందిస్తున్నది. 18 నుంచి 23 ఏండ్ల వయ�