యూకే రాజధాని లండన్ (London) వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్డమ్ (Unite the Kingdom) పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ (Tommy Robinson) నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా
Sikh woman raped In UK | బ్రిటన్కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్కు చెందిన వ్యక్తి కాదని, ఆమె దేశానికి త
Pakistani Doctor | ఒక డాక్టర్ సర్జరీని మధ్యలో వదిలేశాడు. టాయిలెట్ బ్రేక్ తీసుకున్నట్లు చెప్పిన అతడు మరో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు. అక్కడ ఒక నర్సుతో శృంగారంలో పాల్గొన్నాడు. మరో నర్సు ఇది చూడటంతో ఈ వ్యవహారం బ�
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) (94) లండన్లో కన్నుమూశారు. వయోసంబంధిత అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న గత కొన్నిరోజులుగా దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన గురువారం సా�
యూరప్లో భారతీయులపై జాత్యహంకార దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా యూకేలోని వోల్వర్హాంప్టన్ రైల్వేస్టేషన్ వెలుపల ఇద్దరు సిక్కులపై ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు. వారిని కిందపడేసి ఇష్ట
Sikh Men: బ్రిటన్లో విద్వేష దాడి జరిగింది. ఇద్దరు సిక్కులను చిదకబాదారు. ముగ్గురు స్థానిక టీనేజర్లు అటాక్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 15వ తేదీన జరిగింది.
రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) లండన్కు చేరుకున్నారు. లండన్లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.
Scotch whisky: విదేశాల నుంచి వచ్చే స్కాచ్ విస్కీ ధరలు తగ్గనున్నాయి. త్వరలో భారత్, బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) జరగనున్నది. ఆ ఒప్పందం తర్వాత విస్కీ ధరలు తగ్గే ఛాన్సు ఉన్నది.
F-35 stuck in Kerala | కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో జూన్ 14న అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ నాటి నుంచి అక్కడే ఉన్నది. ఐదోతరం స్టెల్త్ జెట్లో తలెత్తిన సాంకేతిక సమస్య�
విదేశీ చదువుల విషయంలో అగ్రరాజ్యం అమెరికా బాటలోనే యూకే పయనిస్తున్నది. భారతీయ విద్యార్థులపై ఆంక్షలు పెడుతున్నది. తాజాగా గ్రాడ్యుయేట్ రూట్ వీసా గడువును 24 నెలల నుంచి 18 నెలలకు తగ్గించింది.
Pak Official's 'Throat-Slit' Gesture | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించడంపై భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా భారతీయ నిరసనకారులను పాకిస్థాన్ అధికారి బెదిరిం�