Muslim Brotherhood : బ్రిటీష్ యూనివర్సిటీల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరిగిపోతోంది. చాలా మంది ముస్లింలు ఈ అతివాద ప్రభావానికి గురవుతున్నారు. దీంతో తమ దేశానికి చెందిన ముస్లిం విద్యార్థులకు యూఏఈ కీలక హెచ్చరిక జారీ చేసిం�
Indian woman | యూకే (UK)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ యువతి (Indian woman) (20)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్మిడ్ల్యాండ్ ( West Midland)లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mobile Phones : మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న ఓ గ్యాంగ్ గుట్టును బ్రిటన్ పోలీసులు విప్పారు. చోరీకి గురైన సుమారు 40 వేల ఫోన్లను చైనాకు స్మగ్లింగ్ చేసినట్లు ఆ గ్యాంగ్పై ఆరోపణలు ఉన్నాయి. కేసులో 18 మందిని అరెస్ట�
Bathukamma Celebrations | యూకేలోని లూటన్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు.
యూకే రాజధాని లండన్ (London) వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్డమ్ (Unite the Kingdom) పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ (Tommy Robinson) నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా
Sikh woman raped In UK | బ్రిటన్కు చెందిన సిక్కు యువతిపై ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి బ్రిటన్కు చెందిన వ్యక్తి కాదని, ఆమె దేశానికి త
Pakistani Doctor | ఒక డాక్టర్ సర్జరీని మధ్యలో వదిలేశాడు. టాయిలెట్ బ్రేక్ తీసుకున్నట్లు చెప్పిన అతడు మరో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు. అక్కడ ఒక నర్సుతో శృంగారంలో పాల్గొన్నాడు. మరో నర్సు ఇది చూడటంతో ఈ వ్యవహారం బ�
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) (94) లండన్లో కన్నుమూశారు. వయోసంబంధిత అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న గత కొన్నిరోజులుగా దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన గురువారం సా�
యూరప్లో భారతీయులపై జాత్యహంకార దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా యూకేలోని వోల్వర్హాంప్టన్ రైల్వేస్టేషన్ వెలుపల ఇద్దరు సిక్కులపై ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు. వారిని కిందపడేసి ఇష్ట
Sikh Men: బ్రిటన్లో విద్వేష దాడి జరిగింది. ఇద్దరు సిక్కులను చిదకబాదారు. ముగ్గురు స్థానిక టీనేజర్లు అటాక్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 15వ తేదీన జరిగింది.
రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) లండన్కు చేరుకున్నారు. లండన్లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.