Cattle | మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసు�
వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడు�
వేసవిలో పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కావున పశువులు అనారోగ్యానికి గురైతే పశు పోషకులే గుర్తించి ప్రథమ చికిత్స అందించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పశువులు వడదెబ్బకు గురికాకుండ�
బ్రూసెల్లోసిస్ వ్యాధిని అరికట్టేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని పశు సంపదను దృష్టిలో ఉంచుకొని క్యాంపులు నిర్వహిస్తున్నారు.
వీధిపశువుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికల ముందర ఊదరగొట్టిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇప్పుడు ఆ ఊసే మరిచింది. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి ప శువులను సంరక్షించుకునేందుకు వి ధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసు లు రైతులకు సూచించారు.
పశువుల ఎరువుకు డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బీజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలక�
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం
Vande Bharat Express | ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. ఈ ట్రైన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే మూడు సార్లు ట్రాక్పైకి వచ
మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వందే భారత్' రైళ్లు వరుస ప్రమాదాలకు గురవటంతో రైల్వే పోలీసులు వింత నిర్ణయాలు తీసుకొంటున్నారు.
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
లంపీస్కిన్ వ్యాధిపై ఉత్తరాదిలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. పాల ఉత్పత్తికి కేంద్రాలైన రాజస్థాన్, గుజరాత్తో పాటు పలు రాష్ర్టాల్లో లంపీస్కిన్ వ్యాధి స్వైరవిహారం చేస్తున్నది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాల్ధారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారెత్తిపోతున్నది. రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి పశువుల కాపరులు పట్టపగలే చుక్కలు చూపి