మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వందే భారత్' రైళ్లు వరుస ప్రమాదాలకు గురవటంతో రైల్వే పోలీసులు వింత నిర్ణయాలు తీసుకొంటున్నారు.
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
లంపీస్కిన్ వ్యాధిపై ఉత్తరాదిలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. పాల ఉత్పత్తికి కేంద్రాలైన రాజస్థాన్, గుజరాత్తో పాటు పలు రాష్ర్టాల్లో లంపీస్కిన్ వ్యాధి స్వైరవిహారం చేస్తున్నది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాల్ధారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారెత్తిపోతున్నది. రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి పశువుల కాపరులు పట్టపగలే చుక్కలు చూపి
కొన్ని దశాబ్దాలుగా మాల్లో కొనసాగుతున్న వారాంతపు సంత (అంగడి) ఎంతో ప్రఖ్యాతి సంతరించుకున్నది. మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం ఈ సంతలో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంట�
భైంసా మండలంలో సుమారు ఐదుకు పైగా పశువులకు లంపీస్కిన్ లక్షణాలు కనిపించినట్లు పశువైద్యాధికారులు గుర్తించారు. వారం రోజులుగా పశువుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా నిర్ధారించారు. కరోనా వ్యాప్తి మాదిరిగ
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి భారీగా విజృంభిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే ఈ వ్యాధితో దేశవ్యాప్తంగా 67 వేలకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో వెలుగు చూసిన ఈ వ్యా�
వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాల్లో జీవాల పెంపకం ముఖ్యమైన వృత్తి. ఏటా జీవాల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులతో పాడి రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఏ కాలంలో సమస్యలు ఆ కాలంలో ఉంటా యి. ఇది మనుషులకే కాదు మూగజీవాల
తూర్పు లఢక్లోని దేమ్చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో
ఇప్పటికే 9 రాష్ర్టాల్లో విజృంభణ 27 వేలకు పైగా పశువులు మృతి ప్రస్తుతానికి రాష్ర్టానికి లేని ముప్పు కానీ.. రైతులు జాగ్రత్తగా ఉండాలి వెటర్నరీ అధికారుల సూచనలు పశువుల దిగుమతిపై నిషేధం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్�
నేటి నుంచి డిసెంబర్ చివరి వరకు డ్రైవ్ సాధారణ సమయాల్లో రైతు నుంచి రూ.130 స్వీకరణ ఈ 4 నెలలు ఉచితంగా ఏఐ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.40లక్షల పశువులు లక్ష్యం మూడేండ్లుగా నిర్వహణ… మంచి ఫలితాలతో మరో ఏడాది అమలు పాల ఉ
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
ర్షాకాలంలో జీవాలకు నీలి నాలుక (బ్లూ టంగ్) లేదా మూతి వాపు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. దాంతో ఈ నెల 18 నుంచి టీకాలు వేసేందుకు పశుసంవర్ధ్దక శాఖ చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం సాధారణానికి మించి వర్షాలు పడు