మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు
దేశంలోనే అత్యధికంగా జీవాల పెంపు మన రాష్ట్రంలోనే ఉన్నదని, అందులో వనపర్తి జిల్లా ముందంజలో నిలిచిందని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో ప�
మృగశిర కార్తెలోకి వెళ్తున్న వేళ, రుతు పవనాల ఆగమనంతో తొలకరి పలకరింపు సమయం ఆసన్నమైనది. దీంతో జీవాలకు నట్టల సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని 6,67,786 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మ�
పరిగి, మే 27 : చిరుత దాడిలో పశువులు మృతి చెందగా వాటి యజమానులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన పరిహారం డబ్బులకు సంబంధించిన చెక్కులు పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 నవంబర్ 9వ
రాష్ట్రంలో పాలు, మాంసం ఉత్పత్తులు పెంచేందుకు పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సరఫరా చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్ తెలిపారు. బుధవారం
న్యాల్కల్ : న్యాల్కల్ మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామ సమీపంలోని దీర్ఘాయువు సాహెబ్ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల మేళకు పశువులు భారీ సంఖ్యలో తరలి వచ్చాయి. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పశువుల �