Minister's Convoy Blocked with Cattle | తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister's Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బర�
‘వీధి పశువుల వల్ల రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారని నాకు తెలుసు. ఎన్నికల ఫలితాలు రానీయండి. మళ్లీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రైతుల సమస్యలను చిటికెలో పరిష్కరిస్తా..’ ఇదీ 2022 యూపీ �
Cattle | మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసు�
వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడు�
వేసవిలో పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కావున పశువులు అనారోగ్యానికి గురైతే పశు పోషకులే గుర్తించి ప్రథమ చికిత్స అందించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పశువులు వడదెబ్బకు గురికాకుండ�
బ్రూసెల్లోసిస్ వ్యాధిని అరికట్టేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని పశు సంపదను దృష్టిలో ఉంచుకొని క్యాంపులు నిర్వహిస్తున్నారు.
వీధిపశువుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికల ముందర ఊదరగొట్టిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇప్పుడు ఆ ఊసే మరిచింది. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి ప శువులను సంరక్షించుకునేందుకు వి ధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసు లు రైతులకు సూచించారు.
పశువుల ఎరువుకు డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బీజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలక�
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం
Vande Bharat Express | ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ తరచూ ప్రమాదాలకు గురవుతోంది. ఈ ట్రైన్ ప్రారంభమైన రెండు నెలల్లోనే మూడు సార్లు ట్రాక్పైకి వచ