అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భకోశ నట్టల నివారణ, పశువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు.
పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఏత్తోండ క్యాంప్ సర్పంచ్ గైనీ వీరామణి అర్జున్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ని
గత ఏడాది నిర్వహించిన పశువుల సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. దీంతో పశువుల వివరాలు అందుబాటులో లేక జిల్లా అధికారులు మందులు, వ్యాక్సినేషన్ వంటి అవసరాలకు అంచనా లేక ఇబ్బంది పడుతున్నారు. �
ఒక ఊర్లో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న పశువుల యజమానుల దగ్గరికి వెళ్లి పాలు సేకరించి పట్టణానికి పంపేవాడు. దానిద్వారా అతనికి మంచి ఆదాయం వచ్చేది. చాలా ఆస్తులు సంపాదించాడు.
పాడి రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని పశు వైద్యాధికారి, గాలికుంటు టీకా నల్లగొండ జిల్లా మానిటరింగ్ అధికారి నీరజ అన్నారు. శుక్రవారం కట్టంగూర్, సత్యనారాయణపురం, పరడ, మల్ల�
పల్లెల్లో పులి దడ మొదలైంది. యేటా నవంబర్, జనవరి నెలల్లో అవి కలుసుకునే సమయం కాగా, సంచారం ఎక్కువగా ఉంటోంది. కానీ, ఈసారి మాత్రం అక్టోబర్లోనే వాటి అలజడి కనిపిస్తున్నది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దా�
వివిధ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు వేస్తారని కాసిపేట మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఈ. సరిత తెలిపారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు మహారాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాల
గోదావరిఖని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించామని రామగుండం నగర పాలక సంస్థ ప్రకటించింది. కానీ ఇది కేవలంల ప్రకటనల వరకేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే... నగరంలో రోడ్లపై యథేచ్ఛగా �
Georgia | అర్మేనియా (Armenia)-జార్జియా (Georgia) సరిహద్దుల్లో భారతీయ పర్యాటకులకు (Indian Tourist) ఘోర అవమానం జరిగింది. దేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 56 మంది భారతీయులతో కూడిన బృందం పట్ల జార్జియన్ అధికారులు అత్యంత అమానుషంగా ప�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో గుండేటి మల్లేశం (43) అనే వ్యక్తి గురువారం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్�