Kumaraswamy | రాష్ట్రంలో మరోసారి కులసర్వే (Caste survey) నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 22 నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయక
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
రేవంత్రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) ద్వారా వ
జనగణనతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, ఓబీసీ వర్గాల నేతలు స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూలైలో అయినా జరుగుతాయా అనే అనుమానం కలుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తమకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. సర్వేను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పాతబస్తీలోని పలు ఇండ్లలో సర్వే సక్రమంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. దూద్బౌలి, ఉమ్డాబజార్, ఉస్మాన్బాగ్ తదితర కాలనీల్లో దాదాపు 200 ఇండ్లను తాము పరిశీలించామని, వాటిలో దాదాపు 60 నుంచి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వేను గత నవంబర్లో ప్రారంభించింది. తొలుత ఎన్యుమరేటర్లతో ఇండ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత స్టిక్కరింగ్ చేసిన ఇం ట్లోని వారి వివరాలను నమోదు చేయి
కులగణ సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తున్నదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ (Caste Survey) సర్వేను ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటన విడుదల చేశారు.
మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకం మంచి నిర్ణయం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అప్పులు, నష్టాల నుంచి బయటపడాలంటే ఆస్తుల అమ్మకమే పరిష్కారం కాదని సూచించారు. నిర్వహణ, ఓవర్ హెడ్ ఖర్చు తగ్
‘ఎన్నిక ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ విధానం! మాట మీద నిలబడని నైజం.. అధికారమొక్కటే లక్ష్యం.. అడ్డగోలుగా హామీలు ఇవ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం.. ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అనుస�