బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు వెల్లడించలేదంటూ గతంలో పదే పదే ప్రశ్నించిన కాంగ్రెస్.. నేడు తాను చేపట్టిన కులగణన సర్వేపై మౌనం వహిస్తున్నది.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు గురువారం నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీ�
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పట్టణంలో సరిగా జరగడంలేదని, నగరవాసుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసా వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్వే డేటా వచ్చి�
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ,రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సర్వ
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించింది. ఈ మేరకు ప్రజల నుంచి 75 ప్రశ్నలకు సమాధానాలను రాబడుతున్నది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వీఏవోలు ఈ కార�
MLA Talasani | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే(Caste survey) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని, ప్రభుత్వం కూడా అబాసు పాలవుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani)విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సమగ్ర సర్వేపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఒకటీ అరా కాదు.. ఏకంగా 56 ప్రధాన ప్రశ్నలతో కూడిన 75ప్రశ్నలు ఎన్యూమరేటర్లు సంధించనున్నారు. కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక త�
సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఆయన గవర్నర్కు వివరించారు. 2025లో కేంద్రం చేపట్�
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.
Bihar Caste Survey | బీహార్లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
Caste Census | బీహార్ (Bihar)లో నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో కుల ప్రాతిపదికన సర్వే (Caste survey) నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది.
బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ �
Caste Survey: కుల సర్వేకు బ్రేక్ వేసింది బీహార్ హై కోర్టు. ఆ రాష్ట్రంలో నితీశ్ సర్కార్.. కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కోర్టు అనూహ్యంగా నితీశ్కు జలక్ ఇచ్చింది.