తెలంగాణ సర్కార్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సీపెక్ సర్వే) ఫలితాలను మంత్రులు ఇటీవల అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ భారీ గణాంకాల సేకరణ వెనుక శ్రమించిన లక్ష మందికి పైగా ఎన్యుమరేట�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పలకు పోయి నిర్వహించిన కుల గణన సర్వే తప్పుల తడకేనని తేలిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన ఈ న�
కులగణన సర్వే చేసి ఏడాది దాటినా ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వారు పనిచేసి ఏడాది గడిచినా చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్ల�
రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టగా విధులు నిర్వహించిన వారికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించే విధంగా చొరవచేపాలని బొంతుపల్లి సర్పంచ్ బావు స�
జనగణన ప్రీ సర్వే వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంటాయని, దీనిపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సెన్సెస్ ఆఫ్ డైరెక్టర్ భారతి హోలికేరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జనగణన సర్వే ఎన్యూమ
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కుల గణనగా వ్యవహరించే సామాజిక-ఆర్థిక, విద్యాపరమైన సర్వేకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని స్పష్టం చేసిన
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యక�
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ మంత్రి, ఓ బీసీ జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ ప్యాలెస్ గ్రాండ్ హోట
మున్నూరు కాపు సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య విమర్శించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ముఖ్యమంత్రిక�
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే చేపట్టిన విషయం విదితమే. అయితే సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా కాంగ్ర
ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై అధ్యయానికి సామాజికవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా పలు అంశాల �
పార్టీ రాజకీయాల పరంగా తనతో విభేదించినప్పటికీ, కులగణన విషయంలో తనకు సహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేడుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలోని కాపులు, మున్నూరుకాపులు ఐక్యంగా ముందుకు సాగాలని, సమిష్టిగానే హక్కులను సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపున�