Boy Throws Puppy | ఒక బాలుడు కుక్క పిల్లను ఎత్తైన భవనం నుంచి కింద ఉన్న రోడ్డుపై పడేశాడు. ఆ సమయంలో అక్కడున్న కొందరు దీనిని చూసినప్పటికీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై పెడుతున్న అక్రమ కేసులకు బెదిరేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. చట్టాలకు, నిబంధనలకు లోబడి పోలీసులు వ్యవహరించాలే త�
Feroz Khan | నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి (Congress Nampally MLA candidate) ఫిరోజ్ ఖాన్ (Feroz Khan)పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న (offering an amount of Rs 1 lakh to a voter) ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
dogs bite, drag toddler | ఇంటి బయట ఆడుకుంటున్న పసిపాపను పొరుగింటికి చెందిన రెండు పెంపుడు కుక్కలు ఈడ్చుకెళ్లాయి. ఆ చిన్నారి శరీరంపై పలు చోట్ల కరిచాయి. (dogs bite, drag toddler ). ఆ పసి బాలిక కుటుంబం ఫిర్యాదుపై పెంపుడు కుక్కల యజమానిపై పోల�
భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య 2023 వరల్డ్ కప్ మ్యాచ్కు ముందు బెదిరింపులకు పాల్పడటం, శత్రుత్వాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాలపై కెనడాకు చెందిన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్పై (Terrorist Pannu
అథ్లెటిక్స్ కోచ్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్పై కేసు నమోదైంది. సందీప్ సింగ్ జాతీయ హాకీ జట్టు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు ఒలింపిక�
బాలీవుడ్ జంట కత్రినా కపుల్, విక్కీ కౌశల్ను చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు సోమవారం అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆయన మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఆమెపై ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయగా.. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హై�
లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పార్టీల నేతలపై అవినీతి ఆరోపణలతోపాటు ఇతర కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మ�
నర్మెట:మండలంలోని మాన్సింగ్తండా గ్రామ పరిధిలో గుడుంబా విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్సై చందావత్ రవికుమార్ శనివారం తెలిపారు. మాన్సింగ్తండా పరిధిలోని �
case filed against 10 Pakistani security personnel | గుజరాత్ తీరప్రాంతంలో శనివారం పాక్ సముద్ర భద్రతా ఏజెన్సీ (PMSA) కాల్పులకు తెగబడగా.. ఓ భారతీయ మృత్యుకారుడు మృత్యువాతపడ్డాడు. ఈ క్రమంలో
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లఖింపూర్ ఖే�
శ్రీనగర్: బుధవారం మరణించిన కశ్మీర్ వేర్పాటువాద నేత, 92 ఏండ్ల సయ్యద్ అలీ షా గిలాని మృతదేహాంపై పాకిస్థాన్ జెండా ఉంచిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కాగా, గిలాని మృతదేహ్న
లక్నో : ఆరోసారి పెండ్లికి సిద్ధమైన యూపీ మాజీ మంత్రి చౌధరి బషీర్పై ఆయన భార్య నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో యూపీ సర్కార్లో మంత్రిగా పనిచేసిన బషీర్కు నగ్మా మూడో భార్�