నర్మెట:మండలంలోని మాన్సింగ్తండా గ్రామ పరిధిలో గుడుంబా విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్సై చందావత్ రవికుమార్ శనివారం తెలిపారు. మాన్సింగ్తండా పరిధిలోని �
case filed against 10 Pakistani security personnel | గుజరాత్ తీరప్రాంతంలో శనివారం పాక్ సముద్ర భద్రతా ఏజెన్సీ (PMSA) కాల్పులకు తెగబడగా.. ఓ భారతీయ మృత్యుకారుడు మృత్యువాతపడ్డాడు. ఈ క్రమంలో
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లఖింపూర్ ఖే�
శ్రీనగర్: బుధవారం మరణించిన కశ్మీర్ వేర్పాటువాద నేత, 92 ఏండ్ల సయ్యద్ అలీ షా గిలాని మృతదేహాంపై పాకిస్థాన్ జెండా ఉంచిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కాగా, గిలాని మృతదేహ్న
లక్నో : ఆరోసారి పెండ్లికి సిద్ధమైన యూపీ మాజీ మంత్రి చౌధరి బషీర్పై ఆయన భార్య నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో యూపీ సర్కార్లో మంత్రిగా పనిచేసిన బషీర్కు నగ్మా మూడో భార్�
Sexual Harassment : అమెరికాకు చెందిన ఒక ప్రముఖ గేమింగ్ సంస్థపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లింగ వివక్ష, వేధింపుల ఆరోపణలలో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కంపెనీ చిక్కుకున్నది
బాలీవుడ్ నటి కరీనా కపూర్ రాసిన పుస్తకం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈసారి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుస్తకంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కరీనా రాసిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తక శీర్షికపై క్�