Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఝల్లార్ వద్ద బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 11 మంది దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీ జరిగిందని పోలీసులు చెప్పారు.
ఆ సోదరులకు చెందిన శిబ్పూర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో తనిఖీలు చేశారు. బయట నిలిపి ఉంచిన కారులో 2 కోట్ల డబ్బులు లభించాయి. అలాగే ఫ్లాట్స్ లోపల మంచం బాక్సుల్లో ఆరు కోట్ల డబ్బులున్నాయి.
కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి ఈసీకి గు�
Want to Buy A Car | మనస్థాయి ఎవరికీ తెలియాల్సిన పన్లేదు. నలుగురి మెప్పు కోసం, పదిమందిలో డాబు కోసం కారు కొనాలనుకోవడం తప్పే. రోల్స్ రాయిస్ అయినా, మారుతి అయినా ప్రయాణ సాధనం మాత్రమే!
Accident | హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ప్రాంతంలో శనివారం నాడు తెల్లవారు జామున ఒక కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు కారు నడుపడంతో అదుపుతప్పిన వాహనం..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందినా పార్టీ గుర్తులో ఎలాంటి మార్పు ఉండదు. టీఆర్ఎస్ మాదిరి..బీఆర్ఎస్కు కారు గుర్తే కొనసాగనున్నది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశా
మూడేండ్ల బాలుడి పైనుంచి ఓ కారు రెండు చక్రాలు దూసుకువెళ్లడంతో దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఈ వీడియో వైరల్గా మారడంతో విషయం �
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం