Jubilee hills | జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. దీంట్లోభాగంగా సీఎన్జీ, ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు
దేశీయ మార్కెట్లోకి నూతన గ్లాంజా వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటర్ తయారుచేసిన ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా రూ.6.39 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగిన
రెనో.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రిలెవల్ క్విడ్ మోడల్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.49 లక్షలు. 0.8 లీటర్, 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ మ్యాన్వల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా లగ్జరీ విభాగ సంస్థ లెక్సస్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది. రూ.64.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ మోడల్ పేరు ‘ఎన్ఎక్స్ 350 హెచ్' గా
దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎంట్రీ-లెవల్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా మోడల్కు ముందస్తు బుకింగ్లు ఆరంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా దగ్గర్లో ఉన్న కంపెనీ అవుట్లె�
Shamshabad | శంషాబాద్ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Orange travels | చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుత�
Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
Vontimitta | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన
జైపూర్:జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా (Kota) వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది సజీవ సమాధి అయ్యారు. తొమ్మిది మంది ఓ కారులో ఉజ్జయినీలో జరుగుతున్న వి�
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �