కాజీపేట పట్టణం దర్గా రోడ్డులో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్ శౌరీనగర్లో గేదె కవిత(39) -జోసెఫ్రెడ్డి, ఇద్దరు ఆడ పిల్లలతో నివాసముంట�
fake vehicle | నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారు (fake vehicle) గురించి సింగపూర్ హైకమిషనర్ హెచ్సీ వాంగ్ శుక్రవారం అలెర్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ), ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారుల దృష్ట
హైదరాబాద్లో గురువారం భారీమొత్తంలో నగదు పట్టుబడింది. ఒక వ్యాపారి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ చిరెక్ పబ్లిక్ స్కూల్ రహదా�
Indian Doctoral Student Shot Dead | అమెరికాలో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థి కాల్పుల్లో మరణించాడు. (Indian Doctoral Student Shot Dead) అతడు డ్రైవ్ చేసిన కారుపై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కారులో పడి ఉన్న అతడ్ని పోలీసుల�
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.
Child Miraculously Survives | క్రాకర్స్ కాల్చుతున్న బాలుడి మీదుగా కారు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. (Child Miraculously Survives) గాయపడిన ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.
Man Runs Car Over | ఫుట్పాత్పై నడుస్తున్న ఐదుగురిపైకి ఒక కారు దూసుకెళ్లింది. (Man Runs Car Over) ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశీయ మార్కెట్లోకి సరికొత్త మ్యాగ్నైట్ ఈజెడ్ని పరిచయం చేసింది నిస్సాన్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.6,49,900గా నిర్ణయించింది. వచ్చే నెల 10 వరకు మాత్రమే అమలులో ఉండనున్న ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయారా? చందమామ కథల్లో చదివినట్టు రెక్కల గుర్రం ఉంటే ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలో నిజం కాబోతున్నది. ఎగిరే క�
ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వద్ద తన వాహనానికి పూజ చేయించుకునేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన రుద్రారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడి కారుపై స్థానిక ఎస్సై పురుషోత్తం దాడి చేసి..అద్దాలు ధ్వంసం చేయడం ఆదివ�
అతివేగంతో అదుపు తప్పిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్ర�