దుబాయ్లో ఓ కారు నంబర్ ప్లేటు వేలంలో రికార్డు ధర పలికింది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు అథారిటీ నిర్వహించిన వీఐపీ నంబర్ ప్లేట్ల వేలం కార్యక్రమంలో ‘పీ 7’ అనే నంబర్ ప్లేటు ఏకంగా 55 మిలియన్ దిర్�
Assam Shocker | ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను క్యాబ్ డ్రైవర్ నమ్మించాడు. ఉద్యోగం సాకుతో మభ్యపెట్టి ఆమెను కారులో తీసుకెళ్లాడు. ఒకచోట కారులో ఉన్న ఆ మహిళపై తొమ్మిది మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోట
Viral Video | న్యూయార్క్ (New York) నగరంలో ఓ కారు (Car) బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి సిగ్నల్ (Red Signal) వద్ద ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Viral Video | మహిళను ఒక వ్యక్తి ఈడ్చుకొచ్చాడు. ఆమెను బలవంతంగా ప్రైవేట్ క్యాబ్లోకి తోసి పిడిగుద్దులు కురిపించాడు. మరో వ్యక్తి కూడా ఆ కారు వద్ద ఉన్నాడు. అనంతరం వారు అక్కడి నుంచి ఆ కారులో వెళ్లిపోయారు. స్థానికులు �
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44పై చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
Naya Mall | కారు గాలి తాజాగా! రోడ్డెక్కామంటేనే కాలుష్యంలో కాలుపెట్టినట్టే. వాహనంలో వెళ్లినా విషతుల్యాలు మన చుట్టూ చేరుతూనే ఉంటాయి. అందుకే కారులోని గాలిని శుభ్రం చేసేందుకు పానాసోనిక్ సంస్థ ‘నానో ఎక్స్ కార్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 284 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ కార్ల గురించే చర్చ.. రోజురోజుకు పెరిగితున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించటం కంటే ఎలక్ట్రిక్ కారును కొనటం మేలని చాలా మంది భావిస్తున్నారు.