జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న యువతి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద తన కారుతో డివైడర్ను ఢీ కొంది. దీంతో ఆమెతోపాటు కారులో ఉన్న యువతులు
సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్బెల్ట్ తొలగించారు.
Mumbai | మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్గడ్ జిల్లా రెపోలి
ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల�
చండీగఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం వేస్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉ�
విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్కు చెప్పినా అతడు పట్టించుకోలేదు.
Gujarat | గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండు బెర్టోన్.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే సరికొత్త మాడల్ను ఆవిష్కరించింది. బ్రాండ్ ఆవిర్భవించి 110 ఏండ్లు అయిన సందర్భంగా బెర్టోన్ జీబీ 110 అనే పేరుతో ఈ మాడల్ వినియోగదారుల ము
ఇక్కడ కనిపిస్తున్న బండి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. భిక్కనూర్ పోలీసులు టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ వాహనంపై 42 చలాన్ల రూపంలో రూ. 43470 జరిమానా పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు.
ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది. ఎస్సై ప్రసాదరావు �
టిప్ టాప్గా కారులో వస్తాడు.. నకిలీ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను మాయం చేస్తాడు. వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.16 లక్షల విలువజేసే
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
Habsiguda | హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం హబ్సిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా