కాకతీయుల రాజధాని ఓరుగల్లులో 1886లో నిజాం అసఫ్ జాహీల హయాంలో కట్టిన సుబేదారి బంగ్లాకు నేటితో 140 ఏళ్లు నిండనున్నది. నిజాం కాలం నుంచి పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ బంగ్లా నేటికీ చెక్కు చెదరలేదు.
ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక మురికివాడలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వెయ్యికి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీగా ఎగసిపడ్డ మంటలు, దట�
Chandra Babu | అమరావతి (Amaravati) నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఏపీ రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్త�
Chandra Babu | ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు.
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొన్నది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.
AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ �