విష సంస్కృతిని చూస్తూ ఊరుకుంటే ఎంతో ప్రమాదం వనరులున్నా.. దేశ పురోగతి ఏది? గాంధీపై అల్పుల నీచ వ్యాఖ్యలు స్వతంత్ర భారత వజ్రోత్సవాలతోఇంటింటా జాతీయ స్ఫూర్తి సామూహిక జాతీయ గీతాలాపనతెలంగాణకే గర్వకారణం ముగిం�
స్త్రీల కంటే పురుషులకే ఎక్కువగా పొంచి ఉన్న ప్రమాదం చదువు, ఉద్యోగరీత్యా మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా కుటుంబాలకు దూరంగా, వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారిపై కుటుంబ పెద్దల పర్యవ�
వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబమే. కానీ, ప్రత్యక్ష అనుభవం లేదు. ఉన్నత విద్య చదివారామె. భర్త డాక్టర్. ఏ లోటూలేని సంతోషకరమైన జీవితం. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్య సమస్య. ఊహించని విధంగా క్యాన్సర్ బారినపడ్డారు. క్య�
వినూత్న కాంటాక్ట్ లెన్స్ అభివృద్ధి న్యూయార్క్, ఆగస్టు 15: క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. అయితే ముందుగా గుర్తించడమే చాలా పెద్ద సమస్య. చాలామందికి ఆలస్యంగా గుర్తించడంతో ప్రాణాల
వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు వస్తున్నప్పటికీ.. కొన్ని వ్యాధులకు మాత్రం కచ్చితమైన పరిష్కారం లభించడం లేదు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో జీవితకాలాన్ని పెంచుకోగలుగుతున్న మానవుడు, క�
గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించేందుకు వీలుగా అమెరికా, బ్రిటన్, జర్మనీకి చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సులువైన పరీక్షను అభివృద్ధి చేసింది.
తాను క్యాన్సర్ బారినపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు విస్మయానికి లోనవగా వైట్హౌస్ బైడెన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.
పేరు చెప్పగానే వణుకుపుట్టించే వ్యాధి క్యాన్సర్. ఊపిరితిత్తులు, నోరు, కాలేయం, ప్రొస్టేట్.. ఇలా అవయవం ఏదైనా క్యాన్సర్ భూతానికి బలికావలసిందే. అయితే, పిత్తాశయ క్యాన్సర్ నిన్నమొన్నటి వరకూ భారతదేశంలో అంతగ�
నమస్తే మేడమ్! నాది బాల్య వివాహం. 12 ఏండ్లకే పెండ్లి చేశారు. 14 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. అయితే, కొన్ని రోజులుగా కలయిక తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతున్నది. నా బిడ్డ నర్స్. �
క్యాన్సర్ రోగులకు సహాయాన్ని అందించడంలో విశేష కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్’ను ఫిజికల్, వర�