ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా
క్యాన్సర్ను నివారించేందుకు మాంసం తక్కువగా తినాలని తాజా అధ్యయనం సూచించింది. 40 నుంచి 70 ఏండ్ల మధ్య వయసు గల 4 లక్షల 72 వేల మంది అందించిన వివరాల ఆధారంగా పరిశోధకులు ఈ సూచన చేశారు. వివరాలను ఆన్లైన్ వెబ్సైట్ బీ�
క్యాన్సర్ లక్షణాలు అంటేనే.. మరణానికి ఆనవాళ్లు. అప్పటికే తొలిదశలో ఉంటే జీవితం చరమాంకానికి చేరినట్టే. ఇక మలిదశ అంటే.. మరణ ధ్రువపత్రమే! నిజమే, నిన్నమొన్నటి వరకూ క్యాన్సర్ మందులేని మాయరోగమే! అయితే, ప్రస్తుతం
Kishor Das | భారతీయ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ నటి మీనా భర్త చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా యువ నటుడు ప్రాణాలను కోల్పోయాడు. అస్సామీ నటుడు కిశోర్ దాస్ (30
నిద్రిస్తున్న రోగిలో క్యాన్సర్ కణాలు యాక్టివ్ మూల కణితి నుంచి రక్తంలోకి ప్రవాహం అటునుంచి వేరే అవయవాలపై ప్రభావం స్విస్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి బెర్న్, జూలై 2: క్యాన్సర్ వ్యాధిపై పూర్తి�
Immunotherapy | ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడితే మరణం ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు అభివృద్ధ�
'ధూమపానం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్కు కారకం..' అనే మాట ఎక్కడ చూసినా కనపడుతుంది. బస్సులు, సినిమా థియేటర్లు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇలా అనేక చోట్ల బోర్డులు దర్శనమిస్తాయి. ధూమపానం చేస
మలాశయ క్యాన్సర్ను తరిమికొట్టిన ‘డోస్టర్లిమాబ్’ వైద్యచరిత్రలో తొలిసారి అన్న వైద్యులు నేషనల్ డెస్క్: వైద్య చరిత్రలో అద్భుతం చోటుచేసుకొన్నది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటిక
పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ వ్యాధిని కట్టడిచేసే జనరిక్ మందు ‘బోర్ట్జోమిబ్'కు అక్కడి మార్కె�
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామ