పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ వ్యాధిని కట్టడిచేసే జనరిక్ మందు ‘బోర్ట్జోమిబ్'కు అక్కడి మార్కె�
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామ
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో చాలా మంది మనసులను కదిలించింది. ఈ ఫొటోలో నున్నటి గండుతో ఉన్న అర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్పత్రి �
క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను కొత్తగా గుర్తించారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార
క్యాన్సర్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయని, పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగా గుర్తిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో శనివారం కో�
కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ రోగులు వేసవికాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాఫీ టీలు, మసాలాలు, పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ క
కచ్చితమైన కారణం తెలియదు… చిన్నాపెద్దా తేడా లేదు.. పేద, ధనిక, స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా అందరినీ కలవరపెట్టే మహమ్మారి క్యాన్సర్. దీన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, కొంతవరకుదూరంగా ఉంచడం సాధ్
ఆధునిక యుగంలో మానవాళి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. రోజురోజుకూ సరికొత్త సాంకేతికత అందివస్తున్నది. అయినా మానవాళికి అంతు చిక్కని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలో ‘క్యాన్సర్' ఒక సవాల్ లాంటిది. ‘ఈ కణాలకు �
రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఈ వ్యాధి చికిత్స కోసమే ఆయన పలుమార్లు అజ్ఞాతంలోకి వెళ్లారా? దీనికి సంబంధించి రష్యాకి చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్' వెలువరించిన కథ �
నీరు తక్కువ తాగడం వల్లనో, పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతిఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక దశలో అల్సర్కు గురవడం సహజమే. అందుకనే విద్యార్థుల్లో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాం. సాధారణ
స్త్రీ పురుషుల శరీరతత్వాలు వేరు. స్వభావాలు వేరు. పురుషులు తమ ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. ఏదైనా రుగ్మత ప్రాథమిక దశలో ఉన్నప్పుడే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏండ్లు దాటినవాళ్లు, ఏడాద�
క్యాన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూబాయిబాబు, డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. క్యాన్సర్ సొసైటీ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదివారం డ్వాక్రా సంఘాల మహిళలకు క్య