Immunotherapy | ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడితే మరణం ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు అభివృద్ధ�
'ధూమపానం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్కు కారకం..' అనే మాట ఎక్కడ చూసినా కనపడుతుంది. బస్సులు, సినిమా థియేటర్లు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇలా అనేక చోట్ల బోర్డులు దర్శనమిస్తాయి. ధూమపానం చేస
మలాశయ క్యాన్సర్ను తరిమికొట్టిన ‘డోస్టర్లిమాబ్’ వైద్యచరిత్రలో తొలిసారి అన్న వైద్యులు నేషనల్ డెస్క్: వైద్య చరిత్రలో అద్భుతం చోటుచేసుకొన్నది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటిక
పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ వ్యాధిని కట్టడిచేసే జనరిక్ మందు ‘బోర్ట్జోమిబ్'కు అక్కడి మార్కె�
అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా ఆదరించే భారతదేశంలో కొందరు మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. దేశంలోని సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ కాకుండా పోతామ
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో చాలా మంది మనసులను కదిలించింది. ఈ ఫొటోలో నున్నటి గండుతో ఉన్న అర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్పత్రి �
క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను కొత్తగా గుర్తించారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార
క్యాన్సర్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయని, పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగా గుర్తిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో శనివారం కో�
కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ రోగులు వేసవికాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాఫీ టీలు, మసాలాలు, పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ క