Breast Cancer | నడివయసు దగ్గరపడుతున్న కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా దగ్గరవుతూ వస్తుంది. ఆధునిక వైద్య విధానాల పుణ్యమాని, ఈ రుగ్మతకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అదో ఖరీదైన వ్యవహారం. చి
Cancer | తరాలు గడుస్తున్నా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా… మనిషిని ఇంకా ఇంకా వేధిస్తున్న సమస్యలలో క్యాన్సర్ ఒకటి. దీనికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా, ఏవీ పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించడం లేదు. దుష�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు పట్టుదలతో అమెరికా వర్సిటీకి ఎంపిక ‘అలబామా’ లో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ చేస్తున్న వేణు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : జిజ్ఞాస, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా లక�
ఆర్ఎన్ఏ చికిత్సతో బాధల నుంచి విముక్తి ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స అనగానే గుర్తుకువచ్చేవి రేడియేషన్, కీమోథెరపీ. క్యాన్సర్ కణాలతోపాటే ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేసే ఈ బా
‘కంగ్రాట్స్! తల్లివి కాబోతున్నావు’ ఏ మహిళకైనా తీపి కబురే. ఆ మాట వెనకాలే మరో తూటా.. ‘కా..నీ.. క్యాన్సర్ లక్షణాలున్నాయి మీకు’ వైద్యులు చెప్పగానే కాబోయే తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. పాతాళంలో కూరుకుపోతున్�
skin cancer | మెలనిన్ అనే పేరు వినే ఉంటారు. మన శరీరపు రంగుకు ఈ పదార్థమే కారణం. సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకునేందుకు మెలనిన్ ఉపయోగపడుతుంది. మెలనోసైట్స్ అనే కణాలు ఇందుకు దోహదం చేస్తాయి. ఈ
కొత్తగూడెం: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులకు క్యాన్సర్ స్క్రీనింగ్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్�
మానవశరీరం మీద నేరుగా ప్రయోగాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టే, ఎలుకల్లాంటి చిన్నచిన్న జీవుల మీద కానీ, ప్రయోగశాలల్లో పెంచిన కణాల మీద కానీ అధ్యయనాలు చేస్తుంటారు. సహజంగానే వీటితో పూర్తిస్థాయి ఫలితాలు రావు. ఇప్ప�
లేత నవ్వులు మాయమౌతాయి. పాలబుగ్గలు నునుపు తగ్గుతాయి. ఆటపాటలు అటకెక్కుతాయి. ఒంటి బాధ పంటి బిగువున దాచుకోలేక పసిబిడ్డలు వణికిపోతారు. నిన్న మొన్నటి వరకూ ఏడాదికి 40 వేల నుంచి 50 వేల మంది చిన్నారులు క్యాన్సర్ బా�
2025 నాటికి 12.5 శాతం పెరుగనున్న రోగుల సంఖ్య ఐసీఎమ్మార్, నిమ్స్ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రానున్న నాలుగేండ్ల్లలో క్యాన్సర్ రోగుల సంఖ్య 12.5 శాతం పెరుగను�
ఏడాదికోసారి చేయించుకోవాలి మహమ్మారిపై అవగాహన అవసరం ‘క్యాన్సర్ అవేర్నెస్ వాక్’లో ఎమ్మెల్సీ కవిత ఎంఎన్జే అవగాహన కార్యక్రమం ఖైరతాబాద్, అక్టోబర్ 9: ప్రతి ఆడపిల్ల ఏడాదికోసారి క్యాన్సర్ పరీక్ష చేయి
క్యాన్సర్ చికిత్స.. ప్రాణాంతక మహమ్మారితో మనిషి జరిపే యుద్ధం. ఆ పోరాటంలోవైద్యుడు సర్వ సైన్యాధ్యక్షుడు. ఔషధాలు మర ఫిరంగులు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగులూ గూఢచారులు. ఆ మొండి వ్యాధి ఏ చికిత్సకూ లొంగనప్పుడ�
తెలంగాణలో వైద్యరంగం పురోగమిస్తున్నది ఎంఎన్జే దవాఖానలో నాణ్యమైన సేవలు భవిష్యత్తులో బీపీ, షుగర్ మాదిరిగానే క్యాన్సర్! మరింత అధునాతన చికిత్సా పద్ధతులొస్తాయి ఇమ్యూనోథెరపీ గేమ్చేంజర్గా మారింది ‘నమస�