Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్ పోస్టు
క్యాన్సర్ను గుర్తించాలంటే బయాప్సీ పరీక్ష తప్పనిసరి. శరీరానికి కోత కంపల్సరీ. ఇలాంటి బాధలేకుండా బాత్రూంలో కాలకృత్యాలు తీర్చుకొనే క్రమంలో చేసే శబ్దాలతో క్యాన్సర్ను నిర్ధ్దారించే సరికొత్త పరికరాన్ని అ
వంకర టింకరగా ఉండే వెంట్రుకలను నిటారుగా చేసేందుకు ఉపయోగించే హెయిర్ స్ట్రెయిట్నర్ రసాయనాల వల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
క్యాన్సర్, మధుమేహం, మానసిక రోగాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ తార్నాక, 320 బీ ఆధ్వర్యంలో అద్వన్ పేరుతో ఆటోనగర్లోని అనన్య ఏకో పార్కు నుంచి కారు, బైకు ర్యాలీ నిర్వహించ�
క్యాన్సర్కు కీమోథెరపీ చికిత్స తప్ప వేరే చికిత్స లేదు. ఈ వ్యాధి నివారణకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. అయితే, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)లో భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్
Rozlyn Khan | సినీ పరిశ్రమలో మరో హీరోయిన్ క్యాన్సర్ బారిన పడింది. ఐపీఎల్ ఫొటోషూట్తో గుర్తింపు తెచ్చుకున్న రోజ్లిన్ ఖాన్ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ నటి రోజ్లిన్ ఖాన్ స�
క్యాన్సర్.. భారత్ను కలవరపెడుతున్నది. దేశంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. డబ్ల్యూహెచ్వో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ఎంత మొండి క్యాన్సర్నైనా సకాలంలో గుర్తించగలిగితే దానిని నియంత్రించి, రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధులకు పలురకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ టార్గెటెడ్ థెర�
క్యాన్సర్ వ్యాధి చాలా సందర్భాల్లో ముదిరే దాకా బయటపడదు. అయితే, తరచూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్లాంటి రుగ్మతలను తొలి దశలోనే కనిపెట్టవచ్చు. కానీ, ఇక్కడ రేడియేషన్ ఓ తీవ్ర సమస్య.
Viral Video | సమాజాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర చాలా కీలకమన్నది జగమెరిగిన సత్యం. వారి ప్రతిభతో ఎన్నో అద్భుతాలను సృష్టించగలరు. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు జరిగింది. ఓ ఇంజినీరు తనకు అవసరమైన పరికరాన్ని స్వతహాగా తయారు చ�
రోజురోజుకు పెరుగుతున్న వాయుకాలుష్యం క్యాన్సర్కు కారణమవుతున్నదని పరిశోధనలు చెబుతున్నాయి. గత కొన్నేండ్లుగా ఈ ప్రభావం పెరుగుతున్నదని బెంగళూరుకు చెందిన వైద్య నిపుణులు సందీప్ నాయక్ పేర్కొన్నారు.