క్యాన్సర్.. ఆ మాటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనిషికి మొదటిసారిగా బతుకు పోరాటం అంటే ఏమిటో రుచి చూపిస్తుంది. రుగ్మతను ఎదుర్కోవడమే కాదు, మహమ్మారిని వదిలించుకోవడానికి జరిగే వైద్యమూ అంతే క్లిష్టంగా ఉంటు
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భ�
హెపటైటిస్ (కాలేయ సంబంధిత వైరస్) వ్యాధి ఒకరి నుంచి మరొకరికి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆలస్యం చేస్తే కాలేయానికి క్యాన్సర్ సోకి మనిషి మృత్యువాతపడే ప్రమాదముంది.
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 70వేల మంది మహిళలకు పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 ఉమెన్ క్లి�
బోర్నవిటాలో హానికారక పదార్థాలున్నాయన్న ఆరోపణపై ఆ పౌడర్ ఉత్పత్తిదారు క్యాడ్బరీ మరింత చిక్కుల్లో పడింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ అనే సోషల్మీడియా ఇన్లుయెన్సర్ బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెరతో�
క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభు త్వం అప్రమత్తమైందని, క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్న�
బెర్రీ పండ్లు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. రోగ నివారణ కంటే ముందు జాగ్రత్తే మేలని చెబుతారు వైద్య నిపుణులు. ఆ ప్రకారంగా పుల్లపుల్లని, తియ్యతియ్యని బెర్రీ ఫలాలు ఎంత తింటే అంత మేలు!
జీర్ణవ్యవస్థకు, క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో కీలకంగా పనిచేసే ఫైబర్(పీచు) అధికంగా ఉండే ఆహారమే శరీరానికి ఎంతో మంచిది. ఆధునిక ఆహారపు అలవాట్లతో నిర్ణీత పరిమితిలో పీచు శరీరానికి అందడం లేదని పలు అధ్యయ�
Cancer Vaccine | హృద్రోగాలు, క్యాన్సర్ లాంటి మహమ్మారులు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కబళిస్తున్నాయి. దీన్ని నిరోధించే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్ల నుంచి కృషి చేస్తున్న�
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�