క్యాన్సర్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి అందర్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. అయితే క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొ�
స్త్రీలను వేధిస్తున్న క్యాన్సర్లలో ప్రధానమైన వ్యాధి అండాశయ క్యాన్సర్. స్త్రీల గర్భాశయంలో రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో కణాలు అదుపులేకుండా పెరిగిపోవడమే అండాశయ (ఒవేరియన్) క్యాన్సర్�
క్యాన్సర్ లక్షణాలను తగ్గించే సామర్థ్యం గంజాయి మొక్కల్లో ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ చికిత్సలో గంజాయి (మెడికల్) వాడకాన్ని సమర్థించే ముఖ్యమైన ఆధారాలను కొత్త అధ్యయనం కనుగొన్నది.
హైదరాబాద్లోని లాలాపేట ప్రాంతానికి చెందిన రక్షిత్ అనే రెండేండ్ల బాలుడు అరుదైన క్యాన్సర్ బారిన పడ్డాడు. 10 లక్షల మందిలో 8 మందికి సోకే న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్తో బాధపడుతున్న ఆ బాలుడికి సికింద్రాబాద్�
World Cancer Day | క్యాన్సర్వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయవానికి అయినా ఈ వ్యాధి సోకవచ్చు. మనిషి శరీరంలో నిరంతరం కణాల విభజన జరుగుతూ ఉంటుంది. అయితే, ఈ విభజన సమతుల్యంగా సాగిపోతూ ఉండాలి. పైగా వయసు పెరిగే కొ�
కొన్ని రకాల మొండి వ్యాధులకు ఆయుర్వేద వైద్య చికిత్సలో బంగారాన్ని(ఔషధాల్లో) వాడటమన్నది మన దేశంలో ఎన్నో వేల ఏండ్ల క్రితమే ఉంది. క్యాన్సర్ కణతులను అరికట్టడంలో ‘బంగారం’ విశిష్ట లక్షణాల్ని కలిగి ఉందని సైంటి�
క్యాన్సర్ వ్యాధిపై కొంతమంది సైంటిస్టులు రోగులను స్వీయ పరిశోధన వైపు మరలించటం సంచలనం రేపుతున్నది. క్రొయేషియాలో స్టేజ్-3 స్థాయిలో ఉన్న రొమ్ము క్యాన్సర్ను నయం చేసేందుకు అనుసరించిన పద్ధతులపై వైద్య లోకం �
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆశ్చర్యకరమైన వాదనతో పౌరులను అవాక్కయ్యేలా చేశారు. క్యాన్సర్ రోగులు గోశాలలను శుభ్రం చేయడం ద్వారా, అందులో ఉండటం ద్వారా రోగాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి సంజయ్ సింగ్ గాంగ�
జెట్ వికాస తరంగిణి గ్రీన్ సిటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మహిళా ఆరోగ్య వికాస్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్ట్రేలియా మెల్బో�
క్యాన్సర్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్' అనేది క్యాన్సర్ విషయంలో సరిగ్గా సరిపోతుందని అమెరికన్ క్యాన్సర్ సొ�
స్వల్ప, మధ్యస్థ ఆదాయం గల పేద దేశాల్లో (ఎల్ఎంఐసీ) క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న ప్రతి 15 మంది చిన్నారులలో ఒకరు చికిత్సా సంబంధ సమస్యలతో మృతి చెందుతున్నారని ఒక పరిశోధన వెల్లడించింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థకు రూ. 3.13 కోట్ల నిధులను సేవల విస్తర�