సైక్లింగ్ ప్రాధాన్యతను చాటేందుకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో సైకిల్పై ఉద్యోగాలకు వెళ్లొచ్చే వారిని గుర్తించి సత్కరిస్తున్నది.
ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్
కెనరా బ్యాంక్ ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిం ది. ఒక్క రోజు, నెల, మూడు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేటు)ని యథాతథంగా ఉంచిన బ్యాంక్..ఆరు నెలలు, ఏడాది �
కెనరా బ్యాంక్.. సాలరీ ఖాతాదారుల కోసం ఆకర్షణీయమైన ఫీచర్లతో ఓ ‘ప్రీమియం పేరోల్ ప్యాకేజీ’ అకౌంట్ను పరిచయం చేసింది. వేతనజీవుల అన్ని బ్యాంకింగ్ అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందించినట్టు సోమవారం ఓ ప్రకటన�
: ఒమన్ నుంచి క్రాస్-బార్డర్ ఇన్బౌండ్ బిల్ చెల్లింపుల ప్రక్రియకు ఎన్పీసీఐ భారత్ బిల్పేతో కెనరా బ్యాంక్ జట్టు కట్టింది. తద్వారా దేశంలో ఈ ఒప్పందం చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ర
తాము బ్యాంకులో జమ చేసుకున్న నగదును కాజేశారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట 50 మంది ఖాతాదారులు గురువారం ఆందోళనకు దిగారు. బ్యాంకు గేటుకు తాళం వేసి సుమారు రెండు గంటల�
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపోరేటును పావు శాతం పెంచినప్పటికీ కెనరా బ్యాంక్ మాత్రం రుణాలపై వడ్డీని 15 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కే సత్యనారాయణ రాజును నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
మహిళా సంఘాల పేరున దాదాపు 30 లక్షలకుపైగా దోచుకున్న ఘరానా మోసం సోమవారం శంషాబాద్లో వెలుగు చూసింది. శంషాబాద్ పట్టణానికి చెందిన రమ్యశ్రీ, సాయిబాబా, శ్రీరామ, సప్తగిరి సంఘాలు 2020లో పొదుపు, రుణాలు తీసుకోవడం మానేయ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,882 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్. వడ్డీల ద్వారా సమకూరే ఆదాయం పెరగడం,
ఎర్రగడ్డకు చెందిన డేగల రామమూర్తి ఖైరతాబాద్లోని కెనరా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందారు. అనంతరం వన్టైం సెటిల్మెంట్లో భాగంగా రూ.5.95 లక్షలు (25శాతం వడ్డీతో కలిపి) 2018లో డిపాజిట్ చేశారు. అయితే, ఎన్వోసీ ఇవ�
ఆస్కార్ అవార్డుతో సమానమైన బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించడంతోపాటు ఈ ఏడాది దేశంలోనే బెస్ట్ బ్యాంక్గా నిలిచినందుకు తామెంతో గర్విస్తున్నట్లు కెనరా బ్యాంక్ పేర్కొంది.