ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపోరేటును పావు శాతం పెంచినప్పటికీ కెనరా బ్యాంక్ మాత్రం రుణాలపై వడ్డీని 15 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కే సత్యనారాయణ రాజును నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
మహిళా సంఘాల పేరున దాదాపు 30 లక్షలకుపైగా దోచుకున్న ఘరానా మోసం సోమవారం శంషాబాద్లో వెలుగు చూసింది. శంషాబాద్ పట్టణానికి చెందిన రమ్యశ్రీ, సాయిబాబా, శ్రీరామ, సప్తగిరి సంఘాలు 2020లో పొదుపు, రుణాలు తీసుకోవడం మానేయ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,882 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్. వడ్డీల ద్వారా సమకూరే ఆదాయం పెరగడం,
ఎర్రగడ్డకు చెందిన డేగల రామమూర్తి ఖైరతాబాద్లోని కెనరా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందారు. అనంతరం వన్టైం సెటిల్మెంట్లో భాగంగా రూ.5.95 లక్షలు (25శాతం వడ్డీతో కలిపి) 2018లో డిపాజిట్ చేశారు. అయితే, ఎన్వోసీ ఇవ�
ఆస్కార్ అవార్డుతో సమానమైన బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించడంతోపాటు ఈ ఏడాది దేశంలోనే బెస్ట్ బ్యాంక్గా నిలిచినందుకు తామెంతో గర్విస్తున్నట్లు కెనరా బ్యాంక్ పేర్కొంది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. గడిచిన 11 ఏండ్లలో రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ బాకీలు ఎవరెవరివి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేమని చెప్పింది.
క్రమంగా ఒక్కొక్కటి ప్రభు త్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు తమ రుణాలపై వడ్డీరేటును అర శాతం వరకు పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి �