జగిత్యాల జిల్లాలో మూడోవిడత లో ఎన్నికలు జరుగునున్న ఆరు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగిసింది. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్. సమయానికి 44గంటల ముందు నుంచే బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగిం�
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. శుక్రవారం సాయంత్రంతో ప్ర చారానికి తెర పడింది. రెండో విడుతలో భాగంగా ఉమ్మడిజిల్లాలోని 15 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్ప
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు మూడో విడుత ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ
గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరుకు ప్రచార ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో హోరెత్తించింది. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు గ్రామ రాజకీయ ప
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్కు మరో 24గంటల సమయం ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి హాట్హాట్గా మారింది. మంగళవారంతో తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగియడంతో గ్రామపంచాయతీలో ఇక విందుల
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ ( టెక్స్ టైల్ పార్క్) లో సోమవారం ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి గడ్డం చందన కు చెందిన రెండు ఆటోలను ఎన్నికల అధికార�
“హలో.. అన్నా నేను ..... ఈసారి మన ఊరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. మీరూ పెదనాన్న, పెద్దమ్మ, వదిన తప్పకుండా పోలింగ్ రోజు మన ఊరికి రావాలి.. నాకు ఓటేసి గెలిపించాలి ప్లీజ్.. మన గ్రామాన్ని అభివృద్ధి చేసేంద
గ్రామాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారపర్వం హోరెత్తుతోంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిన విషయం విదితమే. అయితే, ఆయా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ సెట్గా �
గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తవడంతో పల్లెల్లో ప్రచారం మొదలైంది. సిద్దిపేట జిల్లాలో 7 మండలాల్లో మొదటి విడతలో 163 గ్రామ పంచాయతీల
Bihar polls | బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార మైకులు మూగబోయాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 6న పోలింగ్ �
Election Campaign | నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణం చందూర్, మోస్రా మండలాల్లో బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
MLC election Campaign | ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు శనివారం లింగంపేట మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Election body | లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది.