Election Campaign | నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణం చందూర్, మోస్రా మండలాల్లో బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
MLC election Campaign | ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు శనివారం లింగంపేట మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Election body | లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Randeep Surjewala | బీజేపీ ఎంపీ హేమామాలినిపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలాపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
BRS | రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంతో పోటీదారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించి �
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం (Campaigning) నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ (BJP), మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ (Congress), ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే క�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 2న ఉంటుంద
సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ స్థానికేతరులంతా నియోజకవర్గాన్ని వీడాలి 72 గంటల ముందే ప్రచారం బంద్చేసిన ఈసీ హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం బుధవారం ముగియనున్నది. కొవి
హుజూరాబాద్ : బీజేపీ పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విరుచుకు పడ్డారు మంగళవారం జమ్మికుంటలోని 1,2,3,5 వ వార్డుల్లో కాలినడకన ఎన్న
హుజూరాబాద్ :పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలను పెంచిన బిజెపికి ఉపఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మంగళవారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి గ్రామంలో మహ�
హుజురాబాద్: రానున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆయన సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
మంత్రి సత్యవతి రాథోడ్| గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు.