Hyderabad | హైదరాబాద్ షాన్కు మరో అద్భుతం తోడైంది. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులతో పాటు పట్టణవాసులకు ఫేవరేట్ స్పాట్గా మారింది. నగరంలో ఎన్నో సందర్శన స్థలాలున్నా ఇది స�
2004, మే అనుకుంటా.. నేను ఓ పూట డిగ్రీ ఫస్టియర్ సదువుకుంటనే.. ఇంకో పూట శ్రీగాఫిక్స్ ప్రింటింగ్ ప్రెస్ల పన్జేస్తున్న రోజులు. నాతో పాటు అదే ప్రెస్లో పన్జేస్తడు మహమ్మద్ సర్వర్ పాషా భాయ్. ‘సతీషన్న మా అక్క ప�
నగరంలో గత పదేళ్లల్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తున్నదని, ఈ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. నగరంలో సాగుతున్న కాపువాడ రోడ్డు, కేబుల్ బ�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. తన ఏకైక లక్ష్యం ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి మాత్ర
బీఆర్ఎస్లో చేరిన యువతకు పార్టీ అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తు బాధ్యత తనదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి వీకెండ్ మస్తీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు, మానకొండూర్ ఎమ్మెల్య�
ప్రతి శని, ఆదివారాల్లో కరీంనగర్లోని కేబల్బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మ�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా�
సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో కరీంనగర్ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 50 ఏండ్లు పాలించిన పాలకులు నగర అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించ
తెలంగాణ రాక ముందు కరీం‘నగరం’ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇరుకు, అధ్వానమైన రోడ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో కళావిహీనంగా కనిపించేది. అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేద�