బీఆర్ఎస్లో చేరిన యువతకు పార్టీ అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తు బాధ్యత తనదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి వీకెండ్ మస్తీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు, మానకొండూర్ ఎమ్మెల్య�
ప్రతి శని, ఆదివారాల్లో కరీంనగర్లోని కేబల్బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మ�
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా�
సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో కరీంనగర్ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 50 ఏండ్లు పాలించిన పాలకులు నగర అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించ
తెలంగాణ రాక ముందు కరీం‘నగరం’ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇరుకు, అధ్వానమైన రోడ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో కళావిహీనంగా కనిపించేది. అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేద�
కరీంనగర్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని అందులో భాగంగానే మానేరు రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
Minister KTR | రూ.224కోట్లతో నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధుని�
తరగిపోతున్న అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొకలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షే మం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�