ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ.180 కోట్లు విడుదల చేయడం పట్ల త్రీ టౌన్కు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత
Cable Bridge | సూర్యాపేట్-అశ్వారావుపేట మార్గంలో ఖమ్మం పట్టణంలోని మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కానున్నది. ఖమ్మంలో బీఆర్ఎస్ భా�
కరీంనగరానికి తలమానికంగా నిలవనున్న కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తికాగా, తుది దశ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
Karimnagar Cable bridge | కేబుల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టూరిజం శ�
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి నిర్వహణ కంపెనీ.. ఓరెవా ఓనర్లు జంప్ అయ్యారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఇతర అధికారులు కూడా పత్తా లేకుండా పోయారు. కంపెనీ ఫామ్హౌజ్కు తాళం వేసేశారు. ఆఫీసుల వద్ద ఒక్క సెక్యూరిటీ గా
Gujarat | గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్
Dudhsagar Falls | దూద్సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటప�
కరీంనగర్కు మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే వంతెన పూర్తికాగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు వేధం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు. నగరానికే తలమానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల