కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్ప�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది శిథిలమైన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. విరిగిన, వాలిన వి
స్వరాష్ట్రంలోనే కరీంనగర్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర బీసీ సంక్షే మ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరానికి కొత్తందాలు తేనున్న కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 21న పురపాలక, ఐటీ శాఖల మంత్రి
చారిత్రక హైదరాబాద్లో సరికొత్త చరిత్ర నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో దశాబ్దిలోనే శతాబ్ది పాటు గుర్తుండేలా అద్భుత కట్టడాలు, ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. విశ్వనగరంగా ఎదుగు
ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచేలా కరీంనగర్ మానేరు తీరంలో నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున
Hyderabad | నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈనెల 6న అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున
Cable Bridge | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad )లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి( Cable Bridge ) పై 5 రోజుల పాటు రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రిడ్జిని మూసివేస్తున�
కరీంనగర్కు పూర్వం ఎలగందుల జిల్లా కేంద్రంగా కొనసాగిందని, ఎంతో చరిత్ర కలిగిన ఎలగందుల గ్రామానికి పూర్వవైభవం తెచ్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల �
కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక కమాన్ చౌరస్తా నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు రూ. 90 లక
Karimnagar |ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలల వారధి కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 14న ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం వెల్లడ�
ఐటీ జోన్ శేరిలింగంపల్లి విశ్వనగర సొబగులు దిద్దుకునేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే వందలాది ఐటీ కంపెనీలు, ఓఆర్ఆర్, అద్భుతమైన ఫ్లైఓవర్లు, దుర్గం చెరువు కేబుల్ వంతెన, ముచ్చట గొల్పే థీమ్ పార్కులు సహా
నగర ప్రజలు అబ్బురపడేలా ఉర్సు రంగలీలా మైదానంలోని ఉర్సు బండ్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రంగలీలా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ).. ఈ పథకం అమల్లోకి వచ్చాక నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా చోట్ల సాఫీ ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం రూ. 5112.36