పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును కేంద్రం పశ్చిమబెంగాల్లో ప్రారంభించింది. బెంగాల్తో పాటు హర్యానా, ఉత్తరాఖండ్ల్లో కొందరు వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
CAA | సీఏఏ చట్టం అమలులోకి తీసుకుచ్చిన అనంతరం తొలిసారిగా కేంద్రం పలువురికి పౌరసత్వ ధ్రువీకరపత్రాలను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని 14 మంది శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను �
Loksabha Elections 2024 : కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం పేర్కొన్నారు.
Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Mamata Banerjee: ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డి�
బీజేపీ, సంఘ్ పరివార్ల ఆలోచనాధోరణే కాంగ్రెస్కు ఉన్నది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను అమెరికా సహా అనేక దేశాలు విమర్శించాయి.
దేశ పౌరులను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్రం తెచ్చిన చట్టాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), సీఏఏలను ఎట్టిపర
Rajnath Singh | ఏ మతమైనా మహిళలపై అణచివేతను అనుమతించబోమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రిపుల్ తలాక్ చట్టంపై ఆయన స్పందించారు. సీఏఏ చట్టంతో ఎవరూ తమ పౌరసత
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని మాజీ మంత్రి మహముద్ అలీ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 400 కాదు, కనీసం 200 స్థానాల్లో అయినా గె