వనపర్తికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం మంజూరు చేసిన బైపాస్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పా
Bypass Road | గత సర్కార్ రైతుల నుంచి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసింది. రోడ్డు గుండా కేవలం మట్టి వేసి వదిలేయడంతో ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నా
బైపాస్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పేదలకు చెందిన ఇండ్లను పోలీసుల సాయంతో ఉన్నట్టుండి నేలమట్టం చేయడంతో బాధితుల బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ జ�
చడీచప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోకి వచ్చిన బుల్డోజర్లు పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే.. బుల్డోజర్లు, జేసీబీలు ఇండ్లను నేలమట్టం చేస
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో(Charakonda) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ బైపాస్ రోడ్డు మార్గంలో ఆదివారం మధ్యా హ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల లోడ్తో హైదరాబాద్కు వెళ్తున్న కంటైనర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగ�
దళితులు ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకెవరు లేరు అడ్డం.. అన్నట్లు వారి వ్యవహారం తయారై�
‘వామ్మో.. ఆ రహదారిలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా ఒళ్లు గుల్ల కావడం ఖాయం.’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు, వాహనదారులు. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న
మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మర�
నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తున్న 565వ నంబర్ జాతీయ రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Komati Reddy | రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని(Minister Komati Reddy) నల్లగొండ బైపాస్ రోడ్(Bypass Road) బాధితులు(victims) ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయాంటూ గత కొద్దీ రోజులుగా ఆందోళన చెందు�
మంచిర్యాల మున్సిపాలిటీల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో ఏ గల్లీకి వెళ్లినా సెట్ బ్యాక్ తీసుకోకుండా కట్టే భవంతులు కోకొల్లలుగా కనిపిస్�
మోర్తాడ్ మండల కేంద్ర శివారులో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మోర్తాడ్లో గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుత�
జియాగూడ బైపాస్ రోడ్డులో సీవరేజి నెట్వర్క్ పైపులైన్ నిర్మాణ పనులు జరుపుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు కార్మికులు శ్రీనివాస్, హనుమంతు, వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా ని�