జడ్చర్ల-కోదాడ జా తీయ రహదారిలో చారకొండ వద్ద చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ గ్రామస్తులు గురువారం రాస్తారో కో నిర్వహించారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గ్రామమైన దుబ్బగూడెం ఆర్అండ్ఆర్ కాలనీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామా
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బహుజన సమాజ్ పార్టీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభ వద్ద అపశ్రుతి చేటుచేసుకున్నది. సభకు దాదాపు 2,500 మంది తరలివచ్చారు.
పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దరిద్రమంతా పోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్, అర్బన్ పరిధిలోన�
ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డుకు మహర్దశ వచ్చింది. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని బైపాస్ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
షాద్నగర్ : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి మణిహారంగా నిలిచేలా బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, అందుకు తగిన విధంగా రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి �