బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత పారా షట్లర్లు పతకాల మోత మోగించేందుకు సిద్ధమయ్యారు. బహ్రెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో మన షట్లర్లు.. ఏకంగా 15 పతకాలను ఖాయం చేసుకున్నారు.
యువ భారత షట్లర్ దేవిక షగ్ బీడబ్ల్యూఎఫ్ థాయ్లాండ్ మాస్టర్స్ 300 టోర్నీలో సంచలన ప్రదర్శనతో సత్తాచాటింది. ఈ 20 ఏండ్ల హర్యానా అమ్మాయి మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీడబ్ల్యూఎఫ్) మిగతా సీజన్కు దూరమైంది. కాలి గాయం కారణంగా ఆమె యూరప్ వేదికగా జరుగబోయే మిగిలిన సీజన్ నుంచి వైదొలుగుతున్నట్టు �
స్వదేశంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్స్లో యువ షట్లర్ తన్వి శర్మ సరికొత్త చరిత్ర లిఖించింది. ఉమెన్స్ సింగిల్స్లో సెమీస్కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్న 16 ఏండ్ల తన
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్లు తన్విశర్మ, ఉన్నతి హుడా, రక్షిత శ్రీరామ్రాజ్ పతక పోరులో నిలిచారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో తన్విశర్మ 15-12, 15-7త�
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ తర్వాతి ఎడిషన్ (2026)కు భారత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు సోమవారం బీడబ్ల్యూఎఫ్.. పారిస్లో జరిగిన 2025వ ఎడిషన్ ముగింపు వేడుకల సందర్భంగా ఈ
బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు తన్వి శర్మ, ఆయుష్ శెట్టి విజయవంతమైన ప్రదర్శన కొనసాగుతున్నది. టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ సెమీస్ చేరిన ఈ
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఆటకు పునరాగమనం చేయనున్నారు. మంగళవారం నుంచి మొదలుకాబోయే బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్న
ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్ అయిన ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్కు మంగళవారం తెరలేవనుంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేటి నుంచి ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్లో భారత్ భారీ బృందాన్ని బరిలోకి దింపిం
పారిస్ పారాలింపిక్స్ 13 మంది భారత పారా షట్లర్లు అర్హత సాధించారు. వీరిలో మాజీ చాంపియన్ కృష్ణనాగర్ కూడా చోటు దక్కించుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్ఐ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంద�
ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పురుషుల ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ ర్యాంక్కు చ
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్(బీడబ్ల్యూఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి నిలిచింది.