Fake Marriage Racket Busted | పెళ్లి పేరుతో అబ్బాయిలను మోసగించి దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో నకిలీ పెళ్లి రాకెట్పై పోలీసులు దర్యాప్తు చేశారు. వధువుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
Fake police station | కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో డబ్బులు దోచుకుంటున్నారు. వైబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
Fake embassy | ఒక వ్యక్తి ఏకంగా అద్దె ఇంట్లో నకిలీ రాయబార కార్యాలయం నిర్వహిస్తున్నాడు. లగ్జరీ, ఫ్యాన్సీ దౌత్య కార్లతో రాయబారిగా బిల్డప్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. చివరకు ఆ వ్యక్తిని అరె�
mass exam cheating | హర్యానాకు చెందిన అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్లోని సెంటర్లలో పోటీ పరీక్షలు రాశారు. సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరికి హర్యానా నుంచి కొందరు సహాయం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానా�
Pak spy network busted | పాకిస్థాస్కు రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Terrorist hideout busted | ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Twin brothers' robbery trick | ఒకే పోలిక ఉన్న కవల సోదరులు చోరీలకు పాల్పడుతున్నారు. ఒకరు దొంగతనం చేయగా మరొకరు సీసీటీవీ ఆధారాలు సృష్టిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్నారు. చివరకు ఒక చోరీ కేసులో కవల సోద�
Pizza Shop | ఒక పిజ్జా షాప్ (Pizza Shop) నుంచి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ పిజ్జా షాప్పై రైడ్ చేశారు. అసభ్య, అభ్యంతరకర వస్తువులను గుర్తించారు.
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భ
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.
అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు
పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంద�