Car Rams Truck | వేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యాపారులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర పంచాయతీ కారో బార్ల శాఖ పిలుపుమేరకు హైదరాబాదులోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలలో పనిచేస్తున్న కారోబార్ లను రూరల్ పోల
Municipal Commissioner | నిజామాబాద్ పట్టణంలో వ్యాపారస్థులు , ప్రజలు పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార, వాణిజ్య స
వ్యాపారాల పేరుతో కొందరు కేటుగాళ్లు భారీగా అప్పులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. అమాయక ప్రజలను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. దివాళా తీశామంటూ ఐపీ పెట్టి జనానికి కుచ్చుటోపీ పెడుతున్
వ్యాపారం చేసుకునే వారికి చాతనైన ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఎంతో మందికి బాసటగా నిలిచానని, వ్యాపారంలో ఎదిగిన వారిని బెదిరింపులకు గురిచేయడం, ఇబ్బందులు పెట్టడం తన రాజకీయ జీవితంలో లేదని అందుకే ఇన్నేళ్లు
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ విరాళాలు అందజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు సోమవారం రూ. 3 లక్షల విరాళాన్ని
ఉద్యమ నేత సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని దేశ వ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉరకలేస్తున్నది. దే
తూర్పు లఢక్లోని దేమ్చోక్ ప్రాంతంలోకి వెళ్తున్న భారత్కు చెందిన కొందరు పశువుల వ్యాపారులను చైనా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి ఈ ప్రాంతం సమీపంలో
దేశ రాజధానిలో భారీ స్కామ్ బయటపడింది. ఢిల్లీకి చెందిన 11 మంది వ్యాపారులు ఐదు బ్యాంకులను నిండాముంచారు. వ్యాపారులు ఐదు బ్యాంకులను రూ 1400 కోట్లకు మోసగించినట్టు వెల్లడైంది.
ముంబై : నాలుగేండ్లుగా వివాహితపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారనే అభియోగాలపై కొరేగావ్కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్న�