iPhone 16 | ఆపిల్ తన ఐ-ఫోన్ 16 మోడల్ ఫోన్లను సెప్టెంబర్ 10న ఆవిష్కరించనున్నది. ఆపిల్ ఐ-ఫోన్ 16 లతోపాటు కొత్తగా ఆపిల్ వాచ్, ఎయిర్ పాడ్ మోడల్స్ కొత్త ఫీచర్లతో వస్తున్నాయి.
Infinix Note 40 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (iQoo) భారత్ మార్కెట్లోకి తన ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ ఫోన్ను శనివారం ఆవిష్కరించింది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్
తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్.. గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ ప్రాణ 2.0 మాడల్ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్ చార్జింగ్పై 150 కిలోమీటర్లదాకా ప్�
దేశీయ ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్ మోటర్.. గురువారం తమ పాపులర్ మాడల్ జూపిటర్లో సరికొత్త వెర్షన్ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్�
ఐటీ సేవల సంస్థ ఎహెడ్.. హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గతేడాది గురుగ్రామ్లో 400 మంది సిబ్బందితో డెలివరీ ఆఫీస్ను ప్రారంభించిన సంస్థ..తాజాగా ప్రారంభించిన కార్యాలయం కోసం వచ్చే ఏడాదిలోగా 500 మంది �
Hyundai Alcazar | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారును సెప్టెంబర్ 9న ఆవిష్కరించనున్నది.
OnePlus | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ ఏస్5 (One Plus Ace5), వన్ ప్లస్ ఏస్5 ప్రో ( One Plus Ace 5 Pro) ఫోన్లను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Motorola Edge 50 Neo | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం లెనెవో అనుబంధ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ను ఈ నెల 29న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
iQOO Z9s Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G0 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Piyush Goyal | దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండటాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ఆందోళన చెందాల్సి�
Cars recall | కియా, టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ
బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే తులం 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా రూ.1,400 ఎగిసింది. గడిచిన నెల రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి రూ.74,150 పల�