ఐటీ సేవల సంస్థ ఎహెడ్.. హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గతేడాది గురుగ్రామ్లో 400 మంది సిబ్బందితో డెలివరీ ఆఫీస్ను ప్రారంభించిన సంస్థ..తాజాగా ప్రారంభించిన కార్యాలయం కోసం వచ్చే ఏడాదిలోగా 500 మంది �
Hyundai Alcazar | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారును సెప్టెంబర్ 9న ఆవిష్కరించనున్నది.
OnePlus | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ ఏస్5 (One Plus Ace5), వన్ ప్లస్ ఏస్5 ప్రో ( One Plus Ace 5 Pro) ఫోన్లను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Motorola Edge 50 Neo | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం లెనెవో అనుబంధ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ను ఈ నెల 29న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
iQOO Z9s Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9ఎస్ 5జీ (iQoo Z9s 5G0 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Piyush Goyal | దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండటాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ఆందోళన చెందాల్సి�
Cars recall | కియా, టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ
బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే తులం 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా రూ.1,400 ఎగిసింది. గడిచిన నెల రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి రూ.74,150 పల�
డిపాజిట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఐడీబీఐ బ్యాంక్ మరో ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Car Loans | కార్లు కొనే వారిలో అత్యధికులు బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. వేతన జీవులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు, సంబంధిత రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేటులో రాయితీ కూడా ఇస్తున్నాయి బ్యాంకులు.
Honda-Hero Moto Corp | ద్విచక్ర వాహనాల మార్కెట్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న హీరో మోటో కార్ప్ ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దాటేసింది. 2011లో విడిపోయిన తర్వాత ఇది తొలిసారి.