TVS Jupiter | టీవీఎస్ మరో మాడల్ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. 110 సీసీ సామర్థ్యంతో రూపొందించిన జూపిటర్ సరికొత్త వెర్షన్ ధర రూ.77 వేలు ప్రారంభ ధరగా నిర్ణయించింది.
Cholera vaccine | రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్..నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ ‘హిల్కాల్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెల్కమ్ ట్రస్ట్, హిలమెన్ ల్యాబోరేటరీస్ నుంచి లైసె�
Zee- Sony Deal | దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ.. ‘కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ ఇండియా), బంగ్లా ఎంటర్ టైన్ మెంట్ సంస్థలతో సెటిల్మెంట్ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం ప్రకటిం�
Kia Seltos | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా (Kia India) తన సెల్టోస్ ఎక్స్ -లైన్ కారు కొత్తగా ‘అరోరా బ్లాక్ పెరల్’ రంగులో మార్కెట్లో ఆవిష్కరించింది.
Nitin Gadkari | పాత వాహనాన్ని స్క్రాపేజీ కింద తొలగించి, సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వాలని కార్లు, వాహనాల తయారీ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.
Realme Narzo 70 Turbo 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo T3 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది.
ఐదు శాతం వడ్డీరేటుపై రూ.25 లక్షల వరకూ మధ్యతరగతి వర్గ ప్రజలకు ఇండ్ల కొనుగోలుకు రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారెడ్కో అధ్యక్షుడు జీ హరిబాబు కోరారు.
Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.
రాష్ట్రంలోని 67 వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
Homes | దేశీయంగా ఇండ్ల ధరలు సగటున 12 శాతం పెరుగుతున్నా విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయని క్రెడాయ్, రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ కొల్లిర్స్, డేటా అనలిటిక్స్ ఫర్మ్ లియాసెస్ ఫొరాస్ నివేదిక పేర్కొంది.