IT Returns on Gifts | బర్త్ డే, వివాహ వార్షికోత్సవం, కుటుంబ వేడుకల సందర్భంగా బంధు, మిత్రుల నుంచి రూ.50 వేలకు పైగా బహుమతులు అందుకుంటే ఆదాయం పన్ను చెల్లించాల్సిందే.
Maruti Suzuki | విదేశాలకు కార్ల ఎగుమతిలో మారుతి సుజుకి మొదటి వరుసలో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 62,857 యూనిట్లు చేస్తే తర్వాతీ స్థానాల్లో హ్యుండాయ్, కియా నిలిచాయి.
Kia Seltos Facelift | అత్యుత్తమ భద్రతా ఫీచర్లతో, అడాస్-2 సిస్టమ్తో కియా ఇండియా.. దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ సెల్టోస్ ఫేస్లిఫ్ట్ తీసుకొచ్చింది. దీని ధర రూ.10.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Go-First | దాదాపు రెండు నెలలకు పైగా నేలకు పరిమితమైన ఎయిర్ లైన్స్ గో-ఫస్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికకు డీజీసీఏ ఆమోదం తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
Forex Reserves | గత శుక్రవారంతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వల్లో పురోగతి నమోదైంది. 609.02 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు 15 నెలల గరిష్ట స్థాయి అని ఆర్బీఐ తెలిపింది.
Elon Musk | వడ్డీరేట్లు పెరిగితే టెస్లా కార్ల ధరలు తగ్గిస్తానన్న ఎలన్ మస్క్కు ఇన్వెస్టర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఒక్కరోజే రూ.1.64 లక్షల కోట్ల పై చిలుకు వ్యక్తిగత సంపద కోల్పోయారు.
Stocks |వరుసగా ఆరు సెషన్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ గైడెన్స్ అంచనాల్లో భారీగా కోత విధించడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు దాదాపు రూ.2 లక్షల కోట్�
Infosys | ‘క్యూ1లో 2.3 బిలియన్ డాలర్ల విలువైన రెండు పెద్ద డీల్స్ సాధించాం. ఇవి భవిష్యత్ వృద్ధికి పటిష్ఠమైన పునాదిగా సహాయపడ్డాయి. మార్జిన్ల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టి ఐదు కీలక విభాగాల్లో మా లీడర్షిప్ బృ�
Air India | ఎయిర్ ఇండియా తన సేవల విస్తరణకు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ సంస్థ నుంచి కొత్తగా 400 లీఫ్ ఇంజిన్లు కొనుగోలు చేయనున్నది.
Jio Financial Services | రిలయన్స్ నుంచి విడివడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ తొలి రోజే రికార్డులు నెలకొల్పింది. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువగా రూ.1.72 లక్షల మార్కెట్ క్యాపిటలైజేష
Infosys | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్లో భారీగా కోత విధించింది. తొలి త్రైమాసికంలో రూ.5945 కోట్ల నికర లాభాలతో మార్కెట్ వర్గాల అంచనాలు అందుకోలేకపోయింది.
Vivo Y27 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో.. భారత్ మార్కెట్లోకి రూ.15 వేల లోపు ధరకే వివో వై 27 ఫోన్ తీసుకొచ్చింది. గురువారం నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి.