Import of Laptops | కీలకమైన పండుగల సీజన్ ముంగిట్లో లాప్ టాప్ లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ తీసుకోవాలన్న నిబంధన వల్ల పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుందని టెక్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. దిగుమ�
Maruti Suzuki Alto | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి చెందిన ఎంట్రీలెవల్ మాడల్ ఆల్టో మరో చరిత్రను సృష్టించింది. 45 లక్షల విక్రయ మైలురాయికి చేరుకున్నది.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో మరో 7 పైసలు క్షీణించి 82.81 వద్దకు చేరింది.
Silver Rates | బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.150 తగ్గి రూ.60,100కి చేరుకున
Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Harley Davidson X440 | హీరో మోటో కార్ప్.. హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో భారత్ లో తయారు చేసిన హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ.10,500 పెంచేసింది. శుక్రవారం నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తుంది.
Tata Punch | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా పంచ్ సీఎన్జీ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల వారు రూ.21 వేల టోకెన్ మొత్తం కట్టి బుక్ చేసుకోవచ్చు.
Online ITR fraud | ఐటీఆర్ రీఫండ్ పేరిట వచ్చే లింక్లు, మెసేజ్లు, కాల్స్కు స్పందించవద్దని ఆదాయం పన్ను విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఐటీ రీఫండ్ విషయమై ఐటీ అధికారులు ఏ మెసేజ్ పంపరని, అలా వచ్చిన మెసేజ్ ఆన్లైన్ ఫ్�
Lava Yuva 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా.. భారత్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘లావా యువ2’ ఆవిష్కరించింది. రూ.6,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Infinix GT 10 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన జీటీ సిరీస్ ఫోన్ జీటీ10 ప్రో ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999 గా నిర్ణయించారు.
Pawan Munjal | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్, హీరో మోటో కార్ప్, దాని అనుబంధ సంస్థల అధికారుల ఇండ్లలో రూ.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, వజ�
Stocks | అమెరికా రుణ పరపతి రేటింగ్ను ఫిచ్ ‘ఏఏఏ’ నుంచి ఏఏ+ తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , ఎన్ఎస్ఈ ఇండెక్సులు భారీ నష్టాలతో ముగిశాయి.
Adani Group | గౌతమ్ అదానీ కన్ను సంఘీ ఇండస్ట్రీస్పై పడింది. పశ్చిమ భారత్లో అగ్రగామి సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న సంఘీ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయానికి అదానీ గ్రూపు సిద్ధమైంది.