వియత్నాం వెళ్లే విమాన ప్రయాణికులకు మరో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. వియట్జెట్.. వియత్నాంకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు మంగళ, శనివారా�
అమెరికాకు చెందిన ఫాస్ట్-ఫుడ్ సేవలు అందిస్తున్న మెక్ డొనాల్డ్స్..హైదరాబాద్లో అంతర్జాతీయ కార్యాలయాన్ని తెరవబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందాన్ని కుద�
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఆరోగ్య బీమాలోకి ఈ నెలాఖరుకల్లా అడుగు పెడుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.
బంగారం ధరలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు మరో మైలురాయి రూ.91 వేలను అధిగమించాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండోరోజూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో �
Vehilcles price | టాటా మోటార్స్ (TATA Motors) కంపెనీకి చెందిన కమర్షియల్ వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. భారత మార్కెట్ (Indian Market) లో వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..హోలీ పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోలీ ఫ్లాష్ సేల్తో ప్రారంభించిన ఈ ఆఫర్ల కింద ఎస్1 ఈ-స్కూటర్లపై రూ.26,750 తగ్గింపునిస్తు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వాటాల విక్రయం ద్వారా రూ.15 వేల కోట్ల నిధులను సేకరించాలని �
కెనరా బ్యాంక్ మరోసారి నిధులను సేకరించడానికి సిద్ధమవుతున్నది. బాసెల్-3 నిబంధనలకు లోబడి టైర్-2 బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.4 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాలను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ పరిస్థితులనుబట్టి 2 నుంచి 3 శాతం వ�
ఇన్ఫోసిస్లో శ్రుతీ శిబూలాల్ వాటా మరింత పెరిగింది. అదనంగా రూ.469.69 కోట్ల విలువైన షేర్లను బుధవారం ఆమె ఓ బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేశారు.
రాష్ర్టానికి చెందిన కాంప్లెక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్.. హైదరాబాద్కు సమీపంలోని తునికి బొల్లారం వద్ద లీన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.