ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత పదేండ్లుగా రిలయన్స్ జియోకి బిల్లు వేయనందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1,757.56 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 92.5 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశీయ శ్రీమంతుల జాబితాలో ఆయన తొలిస్థానంలోనే కొనసాగుతున్నారు.
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి మాడల్నుబట్టి కొన్నింటి రేట్లు రూ.2,500ల నుంచి 62,000 వరకు పెరగబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ప్రకటించింది.
స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుండటం, బ్యాంకింగ్, వాహన షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి.
ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేండ్లపాటు కొనసాగనున్నారు.
Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం ధగధగలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సామాన్య, సగటు మధ్యతరగతి వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకిన గోల్డ్ రేట్లు.. ఇంకా పైకి పోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం దేశీయంగా మరో ఆల్�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో రూ.1.96 లక్షల కోట్లమేర వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్ వాహన విక్రయాలు గత నెల మార్చిలో క్షీణించాయి. మంగళవారం విడుదలైన వివరాల ప్రకారం దేశీయంగా మారుతీ అమ్మకాలు నిరుడు మార్చిలో 1,52,718 యూనిట్లుగా ఉంటే.. ఈసారి 1,50,743 యూనిట్లే. ఆల్టో, ఎస్-ప
GST collections | వస్తు, సేవల పన్ను వసూళ్లలో మరోసారి భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 9.9 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి.
Gold price | బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో సామన్యులకు బంగారం కొనుగోలు అనేది తలకు మించిన భారంగా మారిపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్ (28.3 గ్రాముల) బంగారం ధర 3500 డాలర్ల
తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్కి పారిశ్రామిక వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇదే క్రమం లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,476 పరిశ్రమల ఏర్
ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' ప్రపంచ సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే ‘గ్రోక్'తో ఎలాన్ మస్క్ సంపాదన పెరగటంతో..తాజాగా మరో సంచలన నిర్ణయం
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్..దేశవ్యాప్త విస్తరణలో భాగంగా ఒకేసారి ఆరు శాఖలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యతోపాటు తెలంగాణలోని కరీంనగర్లో, తమిళనాడులో నాలుగు శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చి�