సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్డీ) అధ్యయన సంస్థలో మంగళవారం అంత్రప్రెన్యూర్ టాక్స్ పేరిట ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నారు.
Uber Bus | ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’.. దేశంలో త్వరలో బస్సు సేవలు అందుబాటులోకి తేనున్నది. తొలుత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ‘ఉబెర్ బస్సు’ సేవలు ప్రారంభించనున్నది.
Joe Biden | చైనా విద్యుత్ కార్ల దిగుమతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెక్ పెట్టారు. చైనా నుంచి దిగుమతయ్యే విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం 25 నుంచి 100 శాతానికి పెరుగుతుంది.
Tata Motors - Bajaj Finance | టాటా మోటార్స్ అనుబంధ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం).. బజాజ్ ఫైనాన్స్ సంస్థతో జత కట్టాయి.
Google Pay | భారత్, సింగపూర్ మినహా వివిధ దేశాల్లో ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్లో పాపులర్ యాప్ ‘గూగుల్ పే (Google Pay)’ సేవలు వచ్చేనెల నాలుగో తేదీ నుంచి నిలిచిపోనున్నాయి.
Driving Licence | వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను సరళతరం చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
EPF Auto Settlement | ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమకు, తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు, పెండ్లిండ్లు, పిల్లల ఉన్నత విద్యావసరాలు, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ విత్ డ్రాయల్ కోసం దాఖలు చేసే క్లయిమ్స్ కు ఆటోమేటిక్ పరిష్కార విధానం తీసుక
Hero MotoCorp - EV Scooters | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp).. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సెగ్మెంట్లో తన బేస్ పెంచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఉద్యోగులు తీసుకునే వేతనాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కూడా భాగమే. ఆయా కంపెనీల యాజమాన్యాలు.. సిబ్బంది జీతాల నుంచి కొంత సొమ్మును మినహాయించి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. తమ వాటాగా కూడా అంతే మొత�
ప్రతీ సంస్థ నిర్వహణ వెనుక అనేక సవాళ్లు దాగుంటాయి. ముఖ్యంగా భిన్న ప్రాంతాలకు చెందిన ఎన్నో విభిన్న మనస్తత్వాలు కలిసి పనిచేస్తుంటాయి. ఈ ఉద్యోగులందరి మధ్య సమన్వయం అనేది అంత సులువేమీ కాదు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎ
ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనల ప్రకారం.. పాత, కొత్త పన్ను విధానాల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రూ.25,000 వరకు రాయితీని పొందే వెసులుబాటున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటు ఈ దేశంలో నివసిస్తున్న ట్
ప్రత్యేక ట్రేడింగ్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగింది. వరుసగా మూడోరోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో ఒక దశలో 245 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలికింది. అంతక్రితం ధర రూ.73,750గా ఉన్�
వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘల్ మరణించారు. ఆయన వయస్సు 88 ఏండ్లు. ఐసీఐసీఐ బ్యాంక్కు నాయకత్వం వహించిన వాఘల్.. అనారోగ్య సమస్యలతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాఘల్కు భార్య, కు�