FPI Investments | మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సంక్షోభం, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు పేలవంగా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవల రూ.5,254 కోట్ల విలు
TCS - Infosys | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,40,478.38 కోట్లు హరించుకుపోయింది.
MS Dhoni- Citroen | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయులకు క్రికెట్ ఆరాధ్య దైవంగా ఉన్న జార్ఖండ్ డైనమెట్ మహీంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు స�
Tesla - Elon Musk | అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. చైనాలో అన్ని రకాల మోడల్ కార్ల ధరలు సుమారు 2000 డాలర్ల మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లు (32,022.08 మిలియన్ డాలర్లు)కు తగ్గాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్ప
అమెరికా టెక్నాలజీ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి 22 వరకు భారత పర్యటనకు రావాల్సిన ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యాటన ఈ ఏడాది చివరినాటికి వాయిదా పడింది.
జెర్సీ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన వ్యాపార శైలిని మార్చుకుంటున్నది. దేశవ్యాప్తంగా చిన్న ప్యాకెట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్�
సోలార్ సెల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందు కు సంబంధించి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే
Sundar Pichai | ఉద్యోగులు నిరసనలు తెలపడం మానుకుని పని మీద ఫోకస్ చేయాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. సంస్థను తమ వ్యక్తిగత వేదికగా చూడొద్దని హెచ్చరించారు.
Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి గల వయో పరిమితి నిబంధనను తొలగిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహి�