Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస
పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో
భక్తులు యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు వీలుగా దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘యాదాద్రి దర్శిని’ పేరిట రెండు నిమిషాలకో బస్సు నడుపుతున్నట్టు ఈవో గీత తెలిపారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. గత వారం జేఎన్టీయూ నుంచి వేవ్రాక్ వరకు సర్వీసును ప్రారంభించగా, సోమవారం నుంచి రిసాల్బజార్ నుంచి హైటెక్ సిటీ
‘వారానికి ఒకరోజు సొంత వాహనానికి సెలవిద్దాం-మన మంచి కోసం, రాష్ట్రం బాగు కోసం, మన టీఎస్ఆర్టీసీ మేలు కోసం’.. అంటూ ఓ యువకుడు ఫేస్బుక్, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. జోగుళాంబ గద్వాల జిల్లా తప్పెట్టమొర్సు గ్ర�
Shapurnagar | షాపూర్నగర్లో (Shapurnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వెళ్లే దారిలో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
నగరం నుంచి 150 ప్రత్యేక బస్సులుఫిబ్రవరి 13 నుంచి 20 వరకు బస్సుల రాకపోకలుఈ నెల 16 నుంచి రోజూ మూడు సూపర్ లగ్జరీలుటిక్కెట్ ధర రూ.398 నిర్ణయంమేడారం, తాడ్వాయిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్టీసీ అధికారులుసిటీబ్యూరో, �
ఈవీల విక్రయాలపై ఎస్ఎంఈవీ అంచనా న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుతేడాది దేశవ్యాప్తంగా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కావచ్చని ఈవీల తయారీదారుల సంఘం(ఎస్ఎంఈవీ) అంచనా వేస్తున్నది. గడిచిన పదిహేనేండ్�
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�