దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాద
హైదరాబాద్ నగరంలో 35ఏండ్ల కిందట అప్పటి శివారు ప్రాంతాలుగా భావించి ఏర్పాటు చేసిన బస్ టెర్మినల్స్ నేడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. వీటితో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో ఈ టెర్మినల్స్ పాయింట్స్ను విస్త�
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్,
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస
పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో
భక్తులు యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు వీలుగా దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘యాదాద్రి దర్శిని’ పేరిట రెండు నిమిషాలకో బస్సు నడుపుతున్నట్టు ఈవో గీత తెలిపారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. గత వారం జేఎన్టీయూ నుంచి వేవ్రాక్ వరకు సర్వీసును ప్రారంభించగా, సోమవారం నుంచి రిసాల్బజార్ నుంచి హైటెక్ సిటీ
‘వారానికి ఒకరోజు సొంత వాహనానికి సెలవిద్దాం-మన మంచి కోసం, రాష్ట్రం బాగు కోసం, మన టీఎస్ఆర్టీసీ మేలు కోసం’.. అంటూ ఓ యువకుడు ఫేస్బుక్, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. జోగుళాంబ గద్వాల జిల్లా తప్పెట్టమొర్సు గ్ర�
Shapurnagar | షాపూర్నగర్లో (Shapurnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వెళ్లే దారిలో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.