నగరం నుంచి 150 ప్రత్యేక బస్సులుఫిబ్రవరి 13 నుంచి 20 వరకు బస్సుల రాకపోకలుఈ నెల 16 నుంచి రోజూ మూడు సూపర్ లగ్జరీలుటిక్కెట్ ధర రూ.398 నిర్ణయంమేడారం, తాడ్వాయిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్టీసీ అధికారులుసిటీబ్యూరో, �
ఈవీల విక్రయాలపై ఎస్ఎంఈవీ అంచనా న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుతేడాది దేశవ్యాప్తంగా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కావచ్చని ఈవీల తయారీదారుల సంఘం(ఎస్ఎంఈవీ) అంచనా వేస్తున్నది. గడిచిన పదిహేనేండ్�
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�
ట్విట్టర్ వినతికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జూలూరుపాడు, నవంబర్ 19: ఓ గ్రామానికి పుష్కరం తరువాత బస్సు రావడంతో స్థానికులు సంబురాలు జరుపుకొన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామాన
మహారాష్ట్రలో దుర్ఘటన హైదరాబాద్వాసి మృతి యావత్మల్, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరద ప్రవాహంలో మంగళవారం ఓ బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలీం అలియాస్ షే
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
బస్సు | ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ఆరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో మినీ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
పెండ్లి బస్సు| జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
సూర్యాపేట| జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి.