‘వారానికి ఒకరోజు సొంత వాహనానికి సెలవిద్దాం-మన మంచి కోసం, రాష్ట్రం బాగు కోసం, మన టీఎస్ఆర్టీసీ మేలు కోసం’.. అంటూ ఓ యువకుడు ఫేస్బుక్, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. జోగుళాంబ గద్వాల జిల్లా తప్పెట్టమొర్సు గ్ర�
Shapurnagar | షాపూర్నగర్లో (Shapurnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వెళ్లే దారిలో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
నగరం నుంచి 150 ప్రత్యేక బస్సులుఫిబ్రవరి 13 నుంచి 20 వరకు బస్సుల రాకపోకలుఈ నెల 16 నుంచి రోజూ మూడు సూపర్ లగ్జరీలుటిక్కెట్ ధర రూ.398 నిర్ణయంమేడారం, తాడ్వాయిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్టీసీ అధికారులుసిటీబ్యూరో, �
ఈవీల విక్రయాలపై ఎస్ఎంఈవీ అంచనా న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుతేడాది దేశవ్యాప్తంగా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కావచ్చని ఈవీల తయారీదారుల సంఘం(ఎస్ఎంఈవీ) అంచనా వేస్తున్నది. గడిచిన పదిహేనేండ్�
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�
ట్విట్టర్ వినతికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జూలూరుపాడు, నవంబర్ 19: ఓ గ్రామానికి పుష్కరం తరువాత బస్సు రావడంతో స్థానికులు సంబురాలు జరుపుకొన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామాన
మహారాష్ట్రలో దుర్ఘటన హైదరాబాద్వాసి మృతి యావత్మల్, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరద ప్రవాహంలో మంగళవారం ఓ బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలీం అలియాస్ షే
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
బస్సు | ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ఆరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో మినీ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు.