ట్విట్టర్ వినతికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జూలూరుపాడు, నవంబర్ 19: ఓ గ్రామానికి పుష్కరం తరువాత బస్సు రావడంతో స్థానికులు సంబురాలు జరుపుకొన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామాన
మహారాష్ట్రలో దుర్ఘటన హైదరాబాద్వాసి మృతి యావత్మల్, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరద ప్రవాహంలో మంగళవారం ఓ బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలీం అలియాస్ షే
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
బస్సు | ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ఆరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో మినీ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
పెండ్లి బస్సు| జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
సూర్యాపేట| జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స
టీఎస్ఆర్టీసీ| కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం మెరుగుపడుతున్నది. ఈక్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస
లోయలో పడిన బస్సు| పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో వారి పాలొమినో కంపెనీకి చెందిన బస్సు..
బోల్తాపడిన బస్సు| మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈశాన్య మెక్సికోలో ఓ బస్సు బోల్తా పడటంతో 12 మంది మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సరిహద్దు నగరమైన రేనోసా నుంచి న్యువో లియోన్ రాష్ట